కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 15న జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్లో కశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా పాస్ చేయించిన అమిత్ షా, అనంతరం జరిగిన పరిణామాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. దీంతో రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి కశ్మీర్లో పర్యటించనున్న ఆయన, కశ్మీర్లో నిర్వహించే స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గోనున్నట్టు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z46Z1q
ఆగస్టు15న అమిత్ షా కశ్మీర్లో పర్యటన..? ప్రతి గ్రామాన జాతీయ జెండా ఎగరవేయడమే లక్ష్యం..
Related Posts:
అజారుద్దీన్ కారు బోల్తా .. ఫ్యామిలీతో వెళ్తుండగా యాక్సిడెంట్... సేఫ్కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ కారుకు ప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి రణ్తంబోర్ నుంచి వస్తోండగా బోల్తా పడింది. అయితే ప్రమాదం నుంచి అజార్, ఫ్… Read More
తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్లో గంటకు రూ.3వేలంటూపవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అనుబంధ సంస్థలో ఉద్యోగం చేస్తూ.. ఆదర్శ పురుషుడిలా ప్రేమ వివాహం చేసుకున్న ఆ వ్యక్తి.. నాలుగు నెలలు తిరిగేలోపే… Read More
Illegal affair: ఫ్రెండ్ భార్యతో జల్సా, డ్రాప్ చేస్తే ద్రాక్షపండ్లు ఇచ్చింది, భర్త ఏం చేశాడో తెలుసా, అంతే !చెన్నై/ అంబూరు/ తిరుపత్తూరు: ఫ్రెండ్ భార్య మీద కన్నేసి పగలు, రాత్రి అని తేడా లేకుండా కామం తీర్చుకుంటున్న యువకుడి ప్రాణాలు హరీ అన్నాయి. ఇంటికి వచ్చి వె… Read More
దమ్ముంటే నా చొక్కా పట్టుకో- పవన్కు కొడాలి సవాల్- తొడలు, మెడలు రుద్దుకుంటే నమ్మరుకృష్ణాజిల్లా పర్యటనలో ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, ఆళ్ల నానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. పవన్ వ్య… Read More
ప్రొద్దుటూరులో లోకేష్ , చంద్రబాబు పరామర్శ : హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య కుటుంబానికి భరోసాప్రొద్దుటూరులో టిడిపి నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురి కావడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రొద్దుటూరు వెళ్లి మృతుడు సుబ్బయ్య కుటుంబాన్న… Read More
0 comments:
Post a Comment