కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 15న జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్లో కశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా పాస్ చేయించిన అమిత్ షా, అనంతరం జరిగిన పరిణామాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. దీంతో రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి కశ్మీర్లో పర్యటించనున్న ఆయన, కశ్మీర్లో నిర్వహించే స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గోనున్నట్టు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z46Z1q
ఆగస్టు15న అమిత్ షా కశ్మీర్లో పర్యటన..? ప్రతి గ్రామాన జాతీయ జెండా ఎగరవేయడమే లక్ష్యం..
Related Posts:
2097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్, టీవీ, రేడియోల్లో ప్రచారం నిషేధంహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత స్థానిక సమరం ప్రచారం ముగిసింది. ఈసారి టీవీలు, రేడియోల్లో ప్రచారం నిషేధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలి… Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ షాక్ ? 2014, 2018 ఆస్తుల్లో భారీ తేడాలు ఎందుకని నోటీసులు ?న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2014, 2018 మధ్య ఆస్తుల్లో భారీ తేడాలపై నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.… Read More
ఈ నెల 6న ఒడిశాకు మోదీ..! ఫొని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..!!భువనేశ్వర్/హైదరాబాద్ : ఫొని తుపాను సహాయ చర్యలపై జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒడిశా, ఏపీ, బంగాల్ లో చేపట్టిన… Read More
కేజ్రీవాల్పై దుండగుడి ���ాడి : ప్రచారం చేస్తుండగా ఘటన, తొమ్మిదోసారి అటాక్న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని మోతినగర్ రోడ్ షోలో పాల్గొన్న సమయ… Read More
అయిదేళ్లయినా సమస్యలే: ఒకరి కళ్లలో ఒకరు చూడలేరు: రాష్ట్ర విభజన పైన ప్రధాని మోదీ..!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పైన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఏపి విభజన అంశంలో తలెత్తిన స… Read More
0 comments:
Post a Comment