కాకినాడ: జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ అరెస్టు వ్యవహారం సుఖాంతమైంది. మంగళవారం రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఆయనను పోలీసులు స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం న్యాయమూర్తి.. ఆయనకు వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను కేసుల విచారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z6ohLe
జనసేన ఎమ్మెల్యే కేసులో పోలీసులకు షాక్: బెయిల్ ఇవ్వాలని ఆదేశించిన కోర్ట్..!!
Related Posts:
మహా ట్విస్టులు: మళ్లీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్! శరద్ పవార్తో భేటీ తర్వాత మారిన సీన్ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అవుతారనుకుంటే.. గత శనివారం బీజేపీ అభ్యర్థి దేవే… Read More
మీ మీద ఒట్టు ... అది జనసేన కాదు.. పవన్ కళ్యాణ్ కు సంబంధం లేదు అంటున్న ఆర్జీవీవివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఈనెల 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎ… Read More
చిరంజీవి సినిమాలా వైఎస్ జగన్ పాలన: చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై రోజా సెటైర్లుఅమరావతి: ఏపీఐఐసీ ఛైర్పర్సన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధిన… Read More
జైలులో 99 రోజులు: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి లభించని ఊరటన్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి ఊరట లభించలేదు. ఆయన కస్టడీని మ… Read More
డిసెంబర్ 1న ఉద్ధవ్ ప్రమాణం: థాకరే కుటుంబం నుంచి తొలి నేతగా.. !ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఆరంభం అయ్యాయి. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ స… Read More
0 comments:
Post a Comment