న్యూడిల్లీ: కరోనావైరస్ మృతులకు జారీ చేసే డెత్ సర్టిఫికేట్లపై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించారో చెప్పాలంటూ కేంద్రానికి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా సంబంధిత మరణాలకు సెర్టిఫికేట్లు జారీ చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మార్గదర్శకాలు రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lbBxHE
కరోనావైరస్ డెత్ సెర్టిఫికేట్ మార్గదర్శకాలు ఇవే: సుప్రీంకోర్టు ముందుంచిన కేంద్రం
Related Posts:
young girl: బావకు బాబాయ్ కి తేడా లేదా ?, అక్రమ సంబంధం, టైమ్ చూసి నగ్న వీడియోలు షేర్, వైరల్ !చెన్నై/ తిరువణ్ణామలై/ కల్లకురిచ్చి: ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న శరణ్య వావివరుసలు మరిచిపోయి కామంతో బావ కాకుండా వరుసకు బాబాయ్ అయిన వ్యక్తితో… Read More
పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టమే.. బోరిస్ భారత పర్యటనపై బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్...బ్రిటన్లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వెలుగుచూడటంతో ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్ సహా కెనడా,ఆస్ట్రేలియా… Read More
కామాంధుడి ఖాకీ వేషం-అమ్మాయిలతో పరిచయాల కోసం నకిలీ పోలీస్ అవతారం -హోటల్కు తీసుకెళ్లి రేప్టీనేజ్ నుంచే అతని తిక్క వేషాలు చేసిన తల్లిదండ్రులు.. పాతికేళ్లలోపే పెళ్లి కూడా చేసేశారు. భార్యతో కొన్నాళ్ల కాపురానికి గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. క… Read More
దుబ్బాక, గ్రేటర్ దెబ్బలు గుర్తుండేలా -చులకన స్థితిలోకి తెలంగాణ -కేసీఆర్పై విజయశాంతి ఫైర్ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ నటి విజయశాంతి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై పదునైన విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. … Read More
ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు: కృష్ణాలో అత్యధికం, కర్నూలులో అల్పం, 4వేల దిగువకు యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒకరోజు క్రితం 300 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా, 400కు పైగా … Read More
0 comments:
Post a Comment