Sunday, September 12, 2021

అక్కడ తొలిసారిగా ఎగిరిన తాలిబన్ల జెండా: అమెరికాకు ఘాటు రిప్లయ్

కాబుల్: అగ్రరాజ్యం అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా.. భయానక దాడికి పాల్పడి రెండు దశాబ్దాలు ముగిసింది. అమెరికా, భారత్ సహా పలు ప్రపంచ దేశాలు ఈ ఉగ్రదాడిని గుర్తు చేసుకున్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలతో దాడి చేసిన ఘటనలో మరణించిన వారికి సంతాపాన్ని వ్యక్తం చేశాయి. సరిగ్గా 20

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k4creA

Related Posts:

0 comments:

Post a Comment