Friday, December 18, 2020

పరువు తీసిన ఆన్‌లైన్ యాప్ అప్పులు: బలవన్మరణానికి పాల్పడిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్

హైదరాబాద్: ఆన్‌లైన్ యాప్‌లో అప్పు చేసి తిరిగి చెల్లించలేక.. సంస్థ నుంచి వేధింపులు భరించలేక ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3apzZGm

Related Posts:

0 comments:

Post a Comment