సుదూర ప్రాంతాల నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మకర జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఇక్కడి దేవస్ధానం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా భక్తులకు అందించే తాగునీరు విషయంలో ఈసారి పలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. శబరిమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h1z6Fi
Friday, December 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment