దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో సీబీఐ శుక్రవారం(డిసెంబర్ 18) చార్జిషీట్ దాఖలు చేసింది. బాధితురాలిపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. నిందితులైన సందీప్,రవి,రాము,లవకుష్ అనే నలుగురు యువకులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు, సెక్షన్ 376డీ కింద అత్యాచారం,సెక్షన్ 302 కింద హత్య అభియోగాలను మోపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WsYl9W
హత్రాస్ గ్యాంగ్ రేప్... చార్జిషీట్లో కీలక విషయాలు వెల్లడించిన సీబీఐ...
Related Posts:
ఏపీ మున్సిపల్ పోల్స్లో వైసీపీ ప్రభంజనం- పలు మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు కైవసంఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇందులో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, కార… Read More
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుమంది అక్కడికక్కడే: ఆళ్లనాని దిగ్భ్రాంతిమచిలీపట్నం: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసు… Read More
ఫలితాల ఉత్కంఠ: గుండెపోటుతో జనసేన అభ్యర్థిని మృతి: జోరుగా ఫ్యాను గాలివిశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తన సత్తా… Read More
ఇక బ్యాలెట్లు వద్దంటాడేమో: ఒకే ఇంట్లో వారిద్దరూ: చంద్రబాబుపై సాయిరెడ్డి సెటైర్లుఅమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా వీస్తోంది. మెజారిటీ మున్సిపాలిటీలను … Read More
ap municipal poll results 2021 : జోరుగా ఫ్యాన్ గాలి- చేతులెత్తేసిన విపక్షాలుఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో … Read More
0 comments:
Post a Comment