ప్రతీ ఏటా బుద్ధపూర్ణిమ సందర్భంగా నిర్వహించే ధర్మచక్ర దినోత్సవాన్ని ఈసారి ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి కోవింద్ తమ నివాసాల నుంచే సందేశాల రూపంలో నిర్వహించారు. ముందుగా మాట్లాడిన ప్రధాని మోడీ 21వ శతాబ్ధం బుద్ధుడికే అంకితమన్నారు. బుద్ధుడి బోధనలు ఆలోచన, ఆచరణలో సాధారణ తత్వాన్ని ప్రవచిస్తాయన్నారు. సాటిజనం, పేదలు, మహిళలు, శాంతి, అహింసలను గౌరవించాలని బుద్ధుడు ప్రవచించారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ipChH7
21వ శతాబ్ధం బుద్ధుడికే అంకితం- ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్ ధర్మ చక్ర దినోత్సవ సందేశాలు...
Related Posts:
ఈసీ వర్సెస్ దీదీ: ఎన్నికల ప్రచారం నిషేధంపై మమతా బెనర్జీ ధర్నా, బ్లాక్ డే అంటూ టీఎంసీ ఫైర్బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మత ప్రాతిపదికన ఓట్లు అభ్య… Read More
మహారాష్ట్రలో మరణ మృదంగం : ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత, ఒకే ఆస్పత్రిలో ఒకే రోజు ఏడుగురు మృతితో ఉద్రిక్తతమహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే . దేశవ్యాప్తంగా నమోదైన కేసులో సగానికి ఒక మహారాష్ట్ర నుండే నమోదవుతున్నాయి. ఇక ముంబై నగరంలో కరోనా … Read More
రోహిత్ సేన బ్యాటింగ్ లైనప్ వీక్: బ్యాక్ అండ్ బ్యాక్ మ్యాచుల్లో 5 వికెట్లు: స్కానింగ్చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్,14వ ఎడిషన్లో భాగంగా చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన అయిదో మ్యాచ్.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ సత్తాను… Read More
భారత్లో కోవిడ్ విజృంభణ వెనుక ? మోడీ సర్కార్ తప్పిదాలివే- సర్వత్రా ఇదే చర్చభారత్ ప్రపంచానికే ఫార్మసీగా మారుతోందన్న ప్రధాని మోడీ, కరోనా సంక్షోభంపై భారత్ పోరాటం తుది దశకు చేరుకుందన్న ఆరోగ్య మంత్రి హర్షవర్దన్, భారత్ కోవిడ్ … Read More
తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన... చల్లబడ్డ హైదరాబాద్... పలుచోట్ల ఒక మోస్తరు వర్షం...హైదరాబాద్లో సోమవారం(ఏప్రిల్ 13) రాత్రి నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఆ… Read More
0 comments:
Post a Comment