ప్రతీ ఏటా బుద్ధపూర్ణిమ సందర్భంగా నిర్వహించే ధర్మచక్ర దినోత్సవాన్ని ఈసారి ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి కోవింద్ తమ నివాసాల నుంచే సందేశాల రూపంలో నిర్వహించారు. ముందుగా మాట్లాడిన ప్రధాని మోడీ 21వ శతాబ్ధం బుద్ధుడికే అంకితమన్నారు. బుద్ధుడి బోధనలు ఆలోచన, ఆచరణలో సాధారణ తత్వాన్ని ప్రవచిస్తాయన్నారు. సాటిజనం, పేదలు, మహిళలు, శాంతి, అహింసలను గౌరవించాలని బుద్ధుడు ప్రవచించారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ipChH7
21వ శతాబ్ధం బుద్ధుడికే అంకితం- ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్ ధర్మ చక్ర దినోత్సవ సందేశాలు...
Related Posts:
కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలిపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యండి .. షాక్ ఇచ్చిన ముంబై కోర్టుకంగనా రనౌత్ కు వరుస షాకులు తగులుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నుండి కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు . క… Read More
Eve-teasing: ఎమ్మెల్యే, ఆయన కొడుకు అర్దరాత్రి పోలీస్ స్టేషన్ లో హంగామా, రేయ్ లాకప్ తాళం!లక్నో/ ఉత్తర్ ప్రదేశ్: వరుస అత్యాచారాలు, హత్యలతో హడలిపోతున్న ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురైయ్యింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే,… Read More
అమెరికా ఎన్నికల్లో రికార్డు స్ధాయి ముందస్తు పోలింగ్- ఓటేసిన 2.2 కోట్ల మందిఅమెరికా అధ్యక్ష ఎన్నికలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్ధులకే కరోనా లక్షణాలు కనిపిస్తున్న నేపథ్య… Read More
కేసీఆర్ పాలనకు జలగండంలో చిక్కుకున్న విశ్వనగరమే సాక్ష్యం .. విజయశాంతి ఫైర్తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పాలనను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి విమర్శల బాణాలు సంధించారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షా… Read More
నితీశ్పై పోరుకు రంకెలేస్తున్న లోక్జనశక్తి- గతానుభవాలు చూస్తే షాక్ కావడం ఖాయం..బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములైన ఎన్డీయే, మహాకూటమి మధ్యే పోరు జరుగుతుందని భావిస్తున్నా లోక్ జనశక్తి కూడా తాము సత్తా చూపుతామని సవాళ్లు విసు… Read More
0 comments:
Post a Comment