Saturday, July 4, 2020

గౌతమ బుద్ధుడి బోధనలే నేడు ప్రపంచానికి ఆదర్శం: ధర్మచక్ర దినోత్సవ ప్రసంగంలో మోడీ

మనకు జ్ఞానం పంచిన చదువు నేర్పిన గురువులను స్మరించుకోవాల్సిన రోజు ఈ రోజని ప్రధాని మోడీ అన్నారు. ఆషాడ పూర్ణిమ సందర్భంగా గౌతమ బుద్దుడు నేర్పిన జీవిత సత్యాల గురించి ప్రధాని మోడీ రాష్ట్రపతి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ గౌతమ బుద్ధుడికి సంబంధించిన పలు అంశాలను గుర్తు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31V6Tuj

Related Posts:

0 comments:

Post a Comment