కరోనా వైరస్ తో విలవిలలాడుతున్న ముంబై నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ముంబై నగరం అతలాకుతలం అవుతుంది. ఒకపక్క కరోనా తీవ్రంగా విరుచుకుపడుతున్న తరుణంలో వర్షాలు కూడా ముంబై వాసులను వణికిస్తున్నాయి. నిన్నటి నుండి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాలు జలమయం కాగా జనజీవనం స్తంభించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dZGfTk
ముంబైలో రెడ్ అలర్ట్... కొనసాగుతున్న వర్ష బీభత్సం.. చిగురుటాకులా దేశ ఆర్ధిక రాజధాని
Related Posts:
ఐదవ లిస్టు విడుదల: పట్టణంతిట్ట అభ్యర్థిని ఫైనల్ చేసిన బీజేపీ...తెలంగాణలో ఆరు సీట్లు ప్రకటనఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులుగా బీజేపీ తమ ఐదవ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా..… Read More
తెలంగాణ పోలీసులను ఆశ్రయించిన వివేకా కుమార్తె : ఏమని ఫిర్యాదు చేసారంటే..!వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారిని..కేంద్ర ఎన్నికల సంఘాన్ని… Read More
పవన్ ఇలా..నాగబాబు అలా : ఫొటోలు..వీడియో లతో సహా నిలదీసిన వైసిపి నేతలు..!తెలంగాణ ప్రజలు -ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విరుచుకు పడ్డారు వైసిపి నేతలు. ఎన్నికల ప్రచారం లో పవన్… Read More
ఢిల్లీని యాచించం, శాసిస్తాం : ప్రాంతీయ పార్టీలదే కీ రోల్ అన్న కేటీఆర్హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలవుతోన్నా మారుమ… Read More
లోహియాకు ద్రోహం చేయడమే : కాంగ్రెస్తో ఆర్జేడీ జట్టుకట్టడంపై మోదీన్యూఢిల్లీ : మండుటెండలో ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరిపోయింది. ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికల వేళ .. ఎత్తుకి పై ఎత్… Read More
0 comments:
Post a Comment