Friday, July 3, 2020

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... కొత్తగా 837 కేసులు... 200 దాటిన మరణాలు...

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,934కి చేరగా... మృతుల సంఖ్య 206కి చేరింది. గత 24గంటల్లో మొత్తం 38వేలకు పైగా శాంపిల్స్‌ను టెస్ట్ చేసినట్లు ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించారు. తాజాగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VLgkZg

Related Posts:

0 comments:

Post a Comment