తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాల విషయంలో తగ్గేదే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాల్లో గట్టిగా పోరాడాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని సీఎం నిర్ణయించాయి. నీటి పారుదలపై నిర్వహించిన కీలక సమీక్షలో ఈ మేరకు ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.. కృష్ణా, గోదావరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U4RVjO
Friday, August 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment