తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాల విషయంలో తగ్గేదే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాల్లో గట్టిగా పోరాడాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని సీఎం నిర్ణయించాయి. నీటి పారుదలపై నిర్వహించిన కీలక సమీక్షలో ఈ మేరకు ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.. కృష్ణా, గోదావరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U4RVjO
తగ్గేదే లేదు: జల వివాదాలపై గట్టిగా పోరాడుదాం: నీటి పారుదలపై సమీక్షలో సీఎం కేసీఆర్, కేంద్రం గెజిట్పై చర్చ
Related Posts:
Surabhi Vani Devi : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సురభి వాణీ దేవి...దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె,విద్యావేత్త సురభి వాణీదేవీ ఆదివారం(ఆగస్టు 29) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్… Read More
దళిత బంధు అమలవకపోతే-యాదగిరి గుట్టలో ఆత్మార్పణ చేసుకుంటా-మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలుతన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి కేసీఆర్లా దళితుల అభివృద్ది కోసం పనిచేసిన మరో నాయకుడిని చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళ… Read More
విమాన ప్రయాణికులకు బిగ్ షాక్: ఇంకో నెల వెయిటింగ్: ఆ నిషేధం మళ్లీ పొడిగింపున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్.. అంతర్జాత… Read More
SI Bhavani Suicide: విజయనగరంలో మహిళా ట్రైనీ ఎస్సై భవానీ ఆత్మహత్య... ఏమై ఉంటుంది...విజయనగరం జిల్లా కేంద్రంలోని పీటీసీ(పోలీస్ ట్రైనింగ్ కాలేజీ)లో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఐదు రోజుల క్రితం శిక్షణ నిమిత్తం ఆమె … Read More
వైఎస్ జగన్ నెత్తిన పాలుపోసిన తెలుగుదేశం: విశాఖను ఏపీ రాజధానిగా గుర్తించిన కేంద్రంవిశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి.. రెండు సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ- ఈ … Read More
0 comments:
Post a Comment