వరుస భూకంపాలు ఈశాన్య భారతాన్ని కలవరపెడుతున్నాయి. ప్రధానంగా మణిపూర్ రాష్ట్రంలో రోజుల వ్యవధిలోనే భూకంపాలు వస్తుండటం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తున్నది. తాజాగా శుక్రవారం రాత్రి కూడా అక్కడ భూకంపం సంభవించింది.. మణిపూర్ లో శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లా కేంద్రానికి పశ్చిమనైరుతి దిశగా 20 కిలోమీటర్ల దూరంలో భూకంప
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fBgYTa
ఈశాన్యంలో మళ్లీ భూప్రకంపనలు -బిష్ణుపూర్ కేంద్రంగా మణిపూర్లో భూకంపం: ఎన్సీఎస్ వివరాలివి..
Related Posts:
వాలంటైన్స్ డే: ప్రేమికుల రోజు వెనకున్న సెయింట్ వాలెంటైన్ ప్రేమ కథేంటో తెలుసా...ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఇష్టపడిన వ్యక్తికి ఈరోజే లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. ఇంతకీ ప్రేమికుల రోజు ఎలా మొదల… Read More
కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?Click here to see the BBC interactive ఒక ఓటరు...ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేస్తే అది నేరం. అలా వేస్తే ఆ రెండు ఓట్లూ చెల్లవు. కానీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో… Read More
జమ్మూకశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా- ఎప్పుడో తెలుసా ? -లోక్సభలో ప్రకటించిన అమిత్షాతీవ్రవాద పీడిత జమ్మూ-కశ్మీర్ను మూడు ముక్కలు చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపడంతో పాటు గతంలో జమ్మూను వదిలివ… Read More
Actress: మతం మార్చుకున్న ప్రభాస్ హీరోయిన్, నా ఇష్టం, లవ్ లో ఉన్నా, సినిమాలు, వెబ్ సిరీస్ !బెంగళూరు/ చెన్నై/ ముంబాయి: డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి మూడు నెలల పాటు సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చి చాల… Read More
రఘురామ రూటే సపరేటు: సాయిరెడ్డి, పవన్ కల్యాణ్కు సాధ్యం కానిది: ప్రధానితో భేటీ వెనుక పెద్ద కథేఅమరావతి: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనల వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా- కే… Read More
0 comments:
Post a Comment