Friday, August 6, 2021

ఈశాన్యంలో మళ్లీ భూప్రకంపనలు -బిష్ణుపూర్ కేంద్రంగా మణిపూర్‌లో భూకంపం: ఎన్సీఎస్ వివరాలివి..

వరుస భూకంపాలు ఈశాన్య భారతాన్ని కలవరపెడుతున్నాయి. ప్రధానంగా మణిపూర్ రాష్ట్రంలో రోజుల వ్యవధిలోనే భూకంపాలు వస్తుండటం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తున్నది. తాజాగా శుక్రవారం రాత్రి కూడా అక్కడ భూకంపం సంభవించింది.. మణిపూర్ లో శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లా కేంద్రానికి పశ్చిమనైరుతి దిశగా 20 కిలోమీటర్ల దూరంలో భూకంప

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fBgYTa

Related Posts:

0 comments:

Post a Comment