దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత దేశంపై పట్టు సాధించే దిశగా తాలిబన్లు పేట్రేగిపోతున్నారు. వాళ్లను నిలువరించడానికి అఫ్గాన్ సైన్యాలు చేస్తోన్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలితానివ్వడంలేదు. అఫ్గాన్ లో తిరిగి తమ రాజ్యాం నెలకొల్పే దిశగా తాలిబన్లు.. ప్రభుత్వంలోని కీలక అధికారులను టార్గెట్ చేశారు. అందులో భాగంగా.. అఫ్గానిస్థాన్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AgYGyi
Taliban దాష్టీకం: మసీదు వద్దే అఫ్గాన్ జాతీయ మీడియా చీఫ్ దవా ఖాన్ హతం -సైన్యం దాడులు
Related Posts:
మర్కజ్ వెళ్ళిన వారి సర్వే ..ఆశా వర్కర్ మీద జులుం .. కౌన్సిలర్ అరెస్ట్తెలంగాణలో కరోనా కేసులు పెరగటానికి మూలం అయిన ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన మర్కజ్ మీటింగ్లో పాల్గొన్న వారందరినీ గుర్తించి వారికి కరోనా టెస్టులు చేయించ… Read More
గాలి ద్వారా కరోనా వస్తుందా ? .. పరిశోధనల్లో వ్యక్తం అవుతున్న భిన్నాభిప్రాయాలుచైనాను వణికించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించి తన ప్రభావాన్ని చాటుతుంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనాతో వణుకుతుంది. ప్రస్తుతం ఎవరి నోట విన్… Read More
HCUలో అడ్మిషన్స్: కొత్తగా ప్రారంభం కానున్న కోర్సులు ఇవే.. చివరి తేదీ ఎప్పుడంటే..?హైదరాబాదు: కరోనావైరస్తో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు మూతపడ్డాయి. లాక్డౌన్ నడుస్తున్నప్పటికీ హైదర… Read More
విజయవాడలో కరోనా నుంచి కోలుకున్న తొలి పేషెంట్- ఎలా జయించాడో తన మాటల్లో..విజయవాడలో కరోనా బారిన పడిన ఓ బాధితుడు కోలుకున్నాడు. రెండు వారాల చికిత్స అనంతరం కోలుకున్న హేమంత్ అనే విద్యార్ధి ఇవాళ ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రి నుంచి డిశ… Read More
రండి దీపాలు వెలిగించండి: వాజపేయి ప్రసిద్ధ పద్యాన్ని ట్వీట్ చేసిన మోడీన్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దేశ వ్యాప్తంగా ప్రజలు ఐక్యతను చాటేందుకు తమ ఇళ్ళలోని లైట్లు ఆపివేసి.… Read More
0 comments:
Post a Comment