దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె,విద్యావేత్త సురభి వాణీదేవీ ఆదివారం(ఆగస్టు 29) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి వాణీ దేవితో ప్రమాణ స్వీకారం చేయించారు. భూపాల్ రెడ్డి ఛాంబర్లోనే ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్సీలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38q91w1
Sunday, August 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment