విజయవాడ: రాష్ట్రంలో వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటు కానుంది. సాగరమాల ప్రాజెక్ట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది. ఏపీ సహా దేశవ్యాప్తంగా 14 చోట్ల ఈ వాటర్ ఏరోడ్రోమ్లు నిర్మితం కానున్నాయి. పర్యాటక రంగానికి మరింత ఊతం ఇవ్వడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను చేపట్టింది. రాష్ట్రానికి వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ను మంజూరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ex0pHj
కృష్ణాజలాలపై వాటర్ ఏరోడ్రోమ్: ప్రకాశం బ్యారేజీపై: ఏపీ బీజేపీ అలర్ట్..కేంద్రానికి థ్యాంక్స్
Related Posts:
సిద్దార్థపై ఐటీ వేధింపులు వాస్తవమే : కాంగ్రెస్ ఎమ్మెల్యేఐటీ వేధింపులు, నష్టాల కారణంగా తాను తనువు చాలిస్తున్నానంటూ సీసీడీ చైర్మన్ సిద్ధార్థ తన కంపెనీ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేధింపులు వాస… Read More
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కెమెరాలకు చిక్కారు!! పోలీసులా పోకిరీలా ?(వీడియో)హైదరాబాద్ : విశ్వనగరం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతారు. కానీ మహిళలు, అదీ వైద్యులపై అనుచితంగా ప్రవర్తిస్తారు. ఔను హైదరాబాద్లో ఓ ఖాకీ మహిళ వైద్యురాలిత… Read More
అమర్ నాథ్ యాత్ర నిలిపివేత!జమ్మూ: పవిత్ర అమర్ నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. తాత్కాలికంగా ఈ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ మాార్గం నుంచి అమర్ నాథ్ వెళ్లే … Read More
పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..! అలా చేస్తే అభిమానులు నన్ను ముక్కలు చేస్తారు..!అమరావతి/హైదరామాద్ : ఆచి తూచి మాట్లాడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియంత్రణ కోల్పోయారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మ… Read More
రియల్ దగా.. ఫోర్జరీ సంతకాలతో కోటి 30 లక్షలు స్వాహా..!నల్గొండ : నమ్మకమే పెట్టుబడిగా సాగే భాగస్వామ్య వ్యాపారంలో ఒడిదొడుకులు వచ్చాయి. తొమ్మిది మంది కలిసి పార్ట్నర్స్గా ప్రారంభించిన స్థిరాస్థి వ్యాపారంలో ర… Read More
0 comments:
Post a Comment