Sunday, July 18, 2021

కృష్ణాజలాలపై వాటర్‌ ఏరోడ్రోమ్‌: ప్రకాశం బ్యారేజీపై: ఏపీ బీజేపీ అలర్ట్..కేంద్రానికి థ్యాంక్స్

విజయవాడ: రాష్ట్రంలో వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటు కానుంది. సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది. ఏపీ సహా దేశవ్యాప్తంగా 14 చోట్ల ఈ వాటర్ ఏరోడ్రోమ్‌లు నిర్మితం కానున్నాయి. పర్యాటక రంగానికి మరింత ఊతం ఇవ్వడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. రాష్ట్రానికి వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్‌ను మంజూరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ex0pHj

Related Posts:

0 comments:

Post a Comment