Sunday, July 18, 2021

Kuppam Petrol Price : చంద్రబాబు ఇలాఖాలో రూ.110 దాటిన పెట్రోల్ ధర

దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతుండటంతో సామాన్య,మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలాచోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటింది. తాజాగా ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం కూడా చేరింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇలాఖా అయిన కుప్పంలో పెట్రోల్ ధర ఇంత భారీ స్థాయిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hMyEN5

Related Posts:

0 comments:

Post a Comment