Wednesday, July 31, 2019

అమర్ నాథ్ యాత్ర నిలిపివేత!

జమ్మూ: పవిత్ర అమర్ నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. తాత్కాలికంగా ఈ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ మాార్గం నుంచి అమర్ నాథ్ వెళ్లే భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా జమ్మూ-శ్రీనగర్ మధ్య రహదారి మూసుకునిపోయింది. దీనితో ఈ మార్గంలో వాహనాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SYGAwz

Related Posts:

0 comments:

Post a Comment