జమ్మూ: పవిత్ర అమర్ నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. తాత్కాలికంగా ఈ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ మాార్గం నుంచి అమర్ నాథ్ వెళ్లే భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా జమ్మూ-శ్రీనగర్ మధ్య రహదారి మూసుకునిపోయింది. దీనితో ఈ మార్గంలో వాహనాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SYGAwz
అమర్ నాథ్ యాత్ర నిలిపివేత!
Related Posts:
హైదరాబాద్, విజయవాడ నగరాల మధ్య హైస్పీడ్ రైలు ...అభివృద్ధే లక్ష్యం : మంత్రి కేటీఆర్తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజయవాడ హైదరాబాద్ హై స్పీడ్ ట్రైన్ కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల మధ్య హైస్పీడ్ రైలు అవసరం ఉందని ఆయన… Read More
జులై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు... 2కి.మీ దాటి వెళ్లొద్దు.. మహా మిషన్ బిగిన్ ఎగైన్మహారాష్ట్రలో కరోనా ఏ మాత్రం కంట్రోల్ లోకి రావటం లేదు. దీంతో తీవ్ర నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది మహా సర్కార్ . ఇక తాజా పరిస్థితి మహా రాష్ట్ర సర్కార్… Read More
జననం మరియు మరణం అంటే ఏమిటి..? మనిషికి మృత్యుభయం వీడకపోవడానికి కారణమేంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ట్రంప్ కు అరెస్ట్ వారెంటే జారీ చేసిన ఇరాన్- రెడ్ నోటీసు ఇవ్వాలని ఇంటర్ పోల్ కు వినతి...ఈ ఏడాది బాగ్దాద్ లో తమ సైన్యాధిపతి జనరల్ సులేమానీని డ్రోన్ దాడితో హతమార్చిన అమెరికాపై ఇరాన్ కోపం ఇంకా చల్లారలేదు. సులేమానీ హత్యకు దేశం ప్రతీకారం తీర్చ… Read More
చైనా భుజం మీదుగా జగన్ పైకి తూటా.. మోదీ సారథ్యానికి రఘురామ జేజేలు.. ఎంపీ అనూహ్య చర్య..కాదు కాదంటూనే కాషాయదళానికి మరింత దగ్గరవుతోన్నట్లు కనిపిస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో చర్యకు పూనుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మా… Read More
0 comments:
Post a Comment