తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఇకపై ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కూడా స్వామి వారి దర్శనానికి టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ రోజు 1వెయ్యి టికెట్లను ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అందుబాటులో ఉంచనున్నారు. ఆన్లైన్లో బస్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు అదనంగా మరో రూ.300 చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్లు పొందవచ్చు. ప్రతీ రోజు ఉదయం 11గంటల నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kuO2zt
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఇకపై ఏపీఎస్ఆర్టీసీ ద్వారా దర్శన టికెట్లు...
Related Posts:
దేశంలో కరోనా డెత్స్ పీక్స్లో: ఒక్కరోజులో అత్యధిక మరణాలు: 2.5 కోట్లు దాటిన కేసులున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. మరో రోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కరోనా కేసులు త… Read More
Dr KK Aggarwal: కరోనాతో ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కన్నుమూత: రెండు డోసులూ తీసుకున్నాన్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. అత్యంత ప్రమాదకరంగా మారింది. లక్షలాదిమంది ఉసురు తీస్తోంది. పలువురు ప్రముఖుల ప్రాణాలను హరించి వేస్తోంది. తాజాగా- … Read More
ఆపరేషన్ హుజురాబాద్: ఈటలపై గంగుల అస్త్రం.. మాజీ మంత్రి శిబిరంలో అలజడి.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్టీఆర్ఎస్ 'ఆపరేషన్ హుజురాబాద్'పై మాజీ మంత్రి ఈటల ఫైర్ అయ్యారు. ప్రలోభాలతో,బ్లాక్మెయిలింగ్ రాజకీయాలతో స్థానిక ప్రజా ప్రతినిధులను లొంగదీసుకునే ప్రయత్నం … Read More
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామ-నేడు టెస్టులు-ఏపీలో ప్రాణహాని ఉందన్న ఎంపీవైసీపీ తరఫున గెలిచి సొంత ప్రభుత్వంపై అనుచితవ్యాఖ్యలతో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు నిన్నరాత్రి సికింద్రాబాద్ ఆర్మీఆస్పత్రికి చేరారు. సుప… Read More
తౌక్టే ప్రభావం.!హైదరాబాద్ లో భారీ వర్షం.!జలమయమైన రహదారులు.!కొన్నిచోట్ల విరిగిన చెట్లు.!హైదరాబాద్ : నిన్నటి వరకూ ఎండ తీవ్రతతో భగభగమండిన హైదరాబాద్ నగరం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం ఉదయమే వర్షం పడడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. న… Read More
0 comments:
Post a Comment