వైసీపీ తరఫున గెలిచి సొంత ప్రభుత్వంపై అనుచితవ్యాఖ్యలతో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు నిన్నరాత్రి సికింద్రాబాద్ ఆర్మీఆస్పత్రికి చేరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆయన్ను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించింది. అక్కడ తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల మెడికల్ టీమ్ ఇవాళ వైద్య పరీక్షలు నిర్వహించబోతోంది. నిన్న ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్న రఘురామను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33PkaUK
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామ-నేడు టెస్టులు-ఏపీలో ప్రాణహాని ఉందన్న ఎంపీ
Related Posts:
రేపే కౌంటింగ్ : 42 రోజుల నిరీక్షణకు తెర.. మధ్యాహ్నానికి ఫలితాలపై అంచనా..తెలంగాణలో హోరాహోరిగా సాగిన ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. 42రోజుల నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. తెలంగాణలో గత నెల 11న ఎన్నికలు జరగగా.… Read More
కౌంట్డౌన్ స్టార్ : అమరావతిలో అగ్రనేతలు : జగన్తో పాటు పీకే.. వారి పైనే స్పెషల్ ఫోకస్..!ఏపీలో టీడీపీ ప్రభుత్వమే మరో సారి కొనసాగుతుందా. వైసీపీ అధికారంలోకి వస్తుందా. పవన్ కళ్యాన్ ఆశలు నెరవేరుతాయా. ఏం జరగబోతోంది. కౌంట్డౌన్ మొదల… Read More
తుంటరి ఆటగాడు .. చెడ్డ కార్మికుడు .. ఓటమి ఒప్పుకోడు .. చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలుచంద్రబాబు క్రీడా స్ఫూర్తిలేని ఓ తుంటరి ఆటగాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబు ధ్వజ… Read More
టీడీపీలో టెన్షన్ .. వైసీపీ నేతలకు టచ్ లో టీడీపీ కీలక నేతలు?ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజేత ఎవరనే విషయం మరి కొద్దిగంటల్లో తేలిపోనుంది . దీంతో ఏపీలో ఉత్కంఠకు తెరపడనుంది. ఒక పక్క ఎగ్జిట్ పోల్స్… Read More
ఏపీలో వైసీపీకి 43 శాతం..టీడీపీకి 38 శాతం ఓట్ షేరింగ్ : హిందూ- సీఎస్డిఎస్-లోక్నీతి సర్వే..!ఏపీ ఎన్నికలకు సంబంధించి మరో కీలకమైన సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ప్రముఖ జాతీయ దిన పత్రిక ది హిందూ- సీఎస్డిఎస్-లోక్నీతి సంస్థ చేసిన ఎగ… Read More
0 comments:
Post a Comment