Monday, May 17, 2021

సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామ-నేడు టెస్టులు-ఏపీలో ప్రాణహాని ఉందన్న ఎంపీ

వైసీపీ తరఫున గెలిచి సొంత ప్రభుత్వంపై అనుచితవ్యాఖ్యలతో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు నిన్నరాత్రి సికింద్రాబాద్‌ ఆర్మీఆస్పత్రికి చేరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆయన్ను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి తరలించింది. అక్కడ తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల మెడికల్‌ టీమ్‌ ఇవాళ వైద్య పరీక్షలు నిర్వహించబోతోంది. నిన్న ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్న రఘురామను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33PkaUK

Related Posts:

0 comments:

Post a Comment