Monday, May 17, 2021

Dr KK Aggarwal: కరోనాతో ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కన్నుమూత: రెండు డోసులూ తీసుకున్నా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. అత్యంత ప్రమాదకరంగా మారింది. లక్షలాదిమంది ఉసురు తీస్తోంది. పలువురు ప్రముఖుల ప్రాణాలను హరించి వేస్తోంది. తాజాగా- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. కరోనా బారిన పడిన ఆయన దేశ రాజధానిలోని అఖిల భారత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33RP6np

Related Posts:

0 comments:

Post a Comment