న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. అత్యంత ప్రమాదకరంగా మారింది. లక్షలాదిమంది ఉసురు తీస్తోంది. పలువురు ప్రముఖుల ప్రాణాలను హరించి వేస్తోంది. తాజాగా- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. కరోనా బారిన పడిన ఆయన దేశ రాజధానిలోని అఖిల భారత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33RP6np
Monday, May 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment