టీఆర్ఎస్ 'ఆపరేషన్ హుజురాబాద్'పై మాజీ మంత్రి ఈటల ఫైర్ అయ్యారు. ప్రలోభాలతో,బ్లాక్మెయిలింగ్ రాజకీయాలతో స్థానిక ప్రజా ప్రతినిధులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేసినట్లుగా టీఆర్ఎస్ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గంపై పడుతున్నారని విమర్శించారు. 20 ఏళ్లుగా కలిసివున్న తమను తల్లీ బిడ్డను వేరు చేసినట్లుగా చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T0K5Xt
ఆపరేషన్ హుజురాబాద్: ఈటలపై గంగుల అస్త్రం.. మాజీ మంత్రి శిబిరంలో అలజడి.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్
Related Posts:
ట్రంప్-మోదీ భారీ రోడ్ షో రద్దు? లేదంటే ‘సబర్మతి’ సదర్శన క్యాన్సిల్? షెడ్యూల్ పూర్తి వివరాలివే..‘‘నేను భారత్ లోకి అడుగుపెట్టగానే కనీసం 70 లక్షల మందితో స్వాగతం పలుకుతానని ప్రధాని మోదీ మాటిచ్చారు'' అని ఒకసారి.. ‘‘70 లక్షలు కాదు.. మొత్తం కోటి మంది ఇ… Read More
ట్రంప్ మెనూ కాస్త పెద్దదే: టేస్టీ గుజరాతీ ఫుడ్: సమోసా, గ్రీన్ టీ..ఎక్సెట్రా: మల్లఖంగా ప్రదర్శన..!అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుజరాతీ శైలి ఆహారాన్ని చూడబోతున్నారు. ఓ పట్టు పట్టబోతున్నారు. గుజరాత్లో సర్వ సాధారణంగా కనిపించే కొన్ని… Read More
ట్రంప్ నేరుగా భారత్ రావట్లేదు.. టూర్లో మరో మెలిక.. మోదీ కంటే ముందే అమిత్ షా..వాణిజ్య ఒప్పందం మొదలుకొని, ద్వైపాక్షిక చర్చల దాకా.. భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే కొనసా… Read More
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహం.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ వచ్చేంతవరకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్… Read More
క్వార్టర్ మందు తెస్తారా.. కిందకు దూకమంటారా.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబుసికింద్రాబాద్లో ఓ మందుబాబు పోలీసులకు చుక్కలు చూపించాడు. 30 అడగుల ఎత్తైన కరెంట్ పోల్ ఎక్కిన ఇలియాస్ అనే వ్యక్తి అక్కడినుంచి కిందకు దూకుతానని బెదిరించా… Read More
0 comments:
Post a Comment