నిన్నా మొన్నటి దాకా బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో ఇరుక్కుని సైలెంటుగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పుడు మరోమారు వైసీపీ సర్కార్ పై పోరాటానికి రెడీ అవుతున్నారు . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై టిడిపి పోరాటాన్ని సాగిస్తున్న సమయంలో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A1AgZF
ఆళ్లగడ్డ మండలంలో అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న భూమా అఖిల ప్రియ .. కోర్టుకు వెళ్తానని వార్నింగ్ !!
Related Posts:
సచివాలయ ఉద్యోగులకు జగన్ భారీ షాక్ లు-డిప్యుటేషన్ల రద్దు, ప్రజా దర్బార్, బయోమెట్రిక్ కోతలుఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు పూర్తి స్ధాయిలో తీసుకెళ్లేందుకు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో… Read More
పార్లమెంటు సమావేశాలు: రఘురామ పై సస్పెన్షన్.. జలవివాదాలే ప్రధాన అంశాలుగా..!!మరికాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి సమావేశాలు చాలా వాడీవేడీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది కేంద్రం సాగు చట్టాలను … Read More
రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. కోకాపేట భూముల సందర్శన నేపథ్యంలో.. హైటెన్షన్టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇవాళ కోకాపేట భూముల సందర్శనకు వెళతానని ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజాము… Read More
నిండుకుండలా హిమాయత్ సాగర్.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..?ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో హైదరాబాద్లోని హిమాయత్ సాగర్కు వరద ప్రవాహం పోటెత్తుంది. భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. ద… Read More
జాబ్ క్యాలెండర్ కోసం ఛలో తాడేపల్లి.. జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు, కొనసాగుతున్న అరెస్ట్ లు !!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళన బాట పట్టారు. వైసీపీ సర్కార్ ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది.… Read More
0 comments:
Post a Comment