కరోనా పాజిటివ్ కేసుల్లో ముందు వరుసలో ఉన్న చిత్తూరు జిల్లాలో మరో కలకలం రేగింది. తమిళనాడు-చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో తాజాగా ఓ పాజిటివ్ కేసు నమోదైంది. కుప్పం పట్టణానికి సుమారు 30కి.మీ దూరంలో ఉన్న వానియంబడిలో తాలూకా పోలీస్ స్టేషన్లో మహిళా సీఐకి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు ఆ పోలీస్ స్టేషన్ను మూసివేయించి.. సీఐని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KC65R0
షాకింగ్ : మహిళా సీఐకి కరోనా పాజిటివ్.. ఆందోళనలో పోలీస్ కుటుంబాలు..
Related Posts:
జగన్..నీ ఎమ్మెల్యేను నా మీద గెలిపించు: పాదాభివందనం చేస్తా: జలీల్ ఖాన్ సవాల్..!మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్యమంత్రి జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని విషయంలో జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారుని మండిపడ్డారు. కళ్ళు ఉన్నవాడు..… Read More
ఏపీలో క్యాపిటల్ వార్ .. టీడీపీ , వైసీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు .. పరువు నష్టం దావాలు!!ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులప్రకటన ఏపీలో రాజకీయ యుద్ధాలకు కారణం అయ్యింది. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి.ఒకరి మీద ఒకరు చేసుకున… Read More
బోస్టన్ కమిటీ రిపోర్ట్: ఆరు ప్రాంతాలుగా 13 జిల్లాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితుల అంచనాఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు విభజించింది. ఆయా జిల్లాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అంచనా వేసి నివేదికలో పొ… Read More
హైదరాబాద్లో డీఆర్డీఓ కొత్త ప్రయోగశాల: కోల్కతా ల్యాబ్ అధిపతిగా సిటీ శాస్త్రవేత్తహైదరాబాద్: దేశ భవిష్యత్ రక్షణ అవసరాలపై అధునాతన పరిశోధనలు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) యువ శాస్త్రవేత్తలతో హైదరాబాద్లో కొత్తగా … Read More
హిందువులకూ నష్టం తప్పదు.. సీఏఏపై కేజ్రీవాల్ కామెంట్స్పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనేది ఒక పనికిమాలిన చట్టమని, దానివల్ల దేశానికి ఎలాంటి ఉపయోగంలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీఏఏ వల్ల ము… Read More
0 comments:
Post a Comment