Sunday, April 26, 2020

షాకింగ్ : మహిళా సీఐకి కరోనా పాజిటివ్.. ఆందోళనలో పోలీస్ కుటుంబాలు..

కరోనా పాజిటివ్ కేసుల్లో ముందు వరుసలో ఉన్న చిత్తూరు జిల్లాలో మరో కలకలం రేగింది. తమిళనాడు-చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో తాజాగా ఓ పాజిటివ్ కేసు నమోదైంది. కుప్పం పట్టణానికి సుమారు 30కి.మీ దూరంలో ఉన్న వానియంబడిలో తాలూకా పోలీస్ స్టేషన్‌లో మహిళా సీఐకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు ఆ పోలీస్ స్టేషన్‌ను మూసివేయించి.. సీఐని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KC65R0

Related Posts:

0 comments:

Post a Comment