లాక్ డౌన్ ఓ కుటుంబానికి అనుకోని చిక్కులు తెచ్చిపెట్టింది. శుభకార్యానికి వచ్చి 20 మంది బంధువులు తమ ఇంట్లోనే చిక్కుకుపోవడంతో ఆ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. కేవలం రెండే గదులున్న తమ ఇంట్లో నెల రోజులుగా ఇంతమంది ఉండటం చాలా ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. అంతేకాదు,ఇంతమందికి భోజన సదుపాయం కల్పించడం తమవల్ల కావట్లేదంటున్నారు. సికింద్రాబాద్లోని పార్శిగుట్ట ప్రాంతానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x84SxA
రెండే గదుల్లో 20 మంది.. 38 రోజులుగా నరకం.. ఆదుకోవాలని దండాలు..
Related Posts:
రఘురామరాజుకు మరో ఝలక్.. లోక్ సభలో సీటు మార్చిన వైసీపీ... మరో ఇద్దరికీ.వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార సర్వం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ధిక్కార సర్వం వినిపిస్త… Read More
3,207 లీటర్ల మద్యం, రూ.72 లక్షలు: 14 వేల బాటిళ్లను రోడ్ రోలర్తో తొక్కించేశారు, ఏపీలోనే..(వీడియో)అప్పట్లో ఒక వీడియో వైరలైంది. మందు బాటిళ్లను వరుసగా పెట్టి రోడ్డు రోలర్తో తొక్కిస్తారు. ఆ వీడియో చూసిన మందుబాబుల గుండె తరుక్కుపోయింది. అయితే చాన్నాళ్ల… Read More
ఒక ఏకే-47కు రెండు ఆవులు... బందిపోట్లకు నైజీరియా ప్రభుత్వం బంపర్ ఆఫర్నైజీరియా నైరుతి ప్రాంతంలోని జంఫారాలో లొంగిపోయిన బందిపోట్లు ఒక ఏకే-47 రైఫిల్ అప్పగిస్తే, బదులుగా అధికారులు వారికి రెండు ఆవులు ఇస్తున్నారు. వారంతా నేర … Read More
టీటీడీలో కరోనా కల్లోలం.. కాసేపట్లో నిర్ణయం... జగన్ ఆర్డర్ కోసం వెయిటింగ్...తిరుమలలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో అర్చకులలో చాలా మంది కరోనా బారిన … Read More
ఆ రాత్రి ఏంజరిగింది...ఫడ్నవీస్ ఏం చేశారు.. ఆర్టీఐలో పిటిషన్, సమాధానం ఇదే..!గతేడాది చివరిలో రాజకీయాలంతా మహారాష్ట్ర వైపే తిరిగాయన్న సంగతి చూశాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్య… Read More
0 comments:
Post a Comment