తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రగతి భవన్లో జరిగి సమావేశంలో దళితబంధు, చేనేత, దళిత బీమాపై చర్చించనుంది. హుజూరాబాద్ అభివృద్ధిపై మంత్రివర్గం సమీక్షించనుంది. వర్షాలు, వ్యవసాయం, ఇరిగేషన్పైనా సమావేశంలో డిస్కష్ చేస్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vs9wCE
ఇవాళ క్యాబినెట్ భేటీ.. హుజురాబాద్ బై పోల్.. దళిత బంధుపైనే చర్చ..?
Related Posts:
ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! జర బద్రం సుమీ..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! తస్మాత్ జాగ్రత్త.. పిన్ నంబర్ ఎంటర్ చేసేముందు ఒక చేతిని నంబర్ బటన్స్ కి అడ్డుగా పెట్టి మరో… Read More
అత్యాచారం కేసులో గ్రామ పెద్దల పైశాచికత్వం.. బాధితురాలికే గుండు గీయించిన వైనం..!గయ : అత్యాచారం కేసులో గ్రామ పెద్దలు పైశాచికంగా ప్రవర్తించారు. బాధితురాలినే తప్పుపడుతూ గుండు గీయించారు. అంతటితో ఆగలేదు. ఆమెను వీధుల్లో ఊరేగించి మూర్ఖంగ… Read More
మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహన్ అరెస్ట్.. ఎందుకో తెలుసా..?భోపాల్ : మధ్యప్రదేశ్ సర్కార్పై బీజేపీ నిప్పులు చెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడింది. రైతుల రుణమాఫీ ఎప్పుడూ చేస్తారని ప్రశ్ని… Read More
అజిత్ జోగీ ఎస్టీ కాదు... తేల్చిన హైపవర్ కమిటీ .... ఎమ్మెల్యే పదవికి ఎసరు18 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి ఎస్టీనా కాదా అనేది తేలింది. తప్పుడు దృవపత్రాలతో ఎమ్మెల్యేగా గెలుపోందారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వాదనలు ప్రతివాదనలు … Read More
ఊళ్ళో చాటింపు: బహిరంగ ప్రదేశంలో ఆ పని చేస్తే అంతే.. చెప్పినోళ్లకు వెయ్యి.. పంచాయతీకి రెండువేలు(వీడిహైదరాబాద్ : ఔను .. బహిరంగ ప్రదేశంలో ఆ పని నిషిద్దం. కాదు కూడదని చేశారో అంతే. మీ వెంట గ్రామం మొత్తం ఫోకస్ చేస్తోంది. ఇందులో మంచితోపాటు నగదు ప్రోత్సాహం … Read More
0 comments:
Post a Comment