తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రగతి భవన్లో జరిగి సమావేశంలో దళితబంధు, చేనేత, దళిత బీమాపై చర్చించనుంది. హుజూరాబాద్ అభివృద్ధిపై మంత్రివర్గం సమీక్షించనుంది. వర్షాలు, వ్యవసాయం, ఇరిగేషన్పైనా సమావేశంలో డిస్కష్ చేస్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vs9wCE
ఇవాళ క్యాబినెట్ భేటీ.. హుజురాబాద్ బై పోల్.. దళిత బంధుపైనే చర్చ..?
Related Posts:
కడప ట్రైనీ ఐపీఎస్ మహేశ్వరెడ్డికి హోంశాఖ షాక్... సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులుఓ దళిత యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని అనంతరం కులం పేరుతో దూషిస్తూ...మరో పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నకడప జిల్లాకు చెందిన ట్ర… Read More
ఆయేషా మీరా హత్యకేసుపై స్పందించిన ఎమ్మెల్యే రోజా...ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసు సీబీఐ విచారణతో మరోసారి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. హైకోర్టు ఆదేశాలతో ఆయేషా మీరా మృతదేహానికి… Read More
దిశ చట్టం ఓ బోగస్: ఆయేషా తండ్రి సంచలన వ్యాఖ్యలుతెనాలి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన దిశ చట్టంపై ఆయేషా తండ్రి ఇక్బాల్ బాష సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిశ చట… Read More
నమామీ గంగ-బోటులో షికారు: మెట్లెక్కుతూ తూలిపడ్డ ప్రధాని నరేంద్ర మోడీ(వీడియో)లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నమామీ గంగ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జాతీయ గంగా మండలి తొలి సమావేశంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్ప… Read More
TDP:టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కారు బీభత్సం: యువకుడికి గాయాలు.. అమరజీవి విగ్రహాన్ని ఢీ కొట్టి!విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కుమారుడు అప్పల్నాయుడి కారు బీభత్సం సృష్టించింది. మితి మీరిన వేగంతో ప్రయాణించిన కారు తొల… Read More
0 comments:
Post a Comment