సూర్యాపేటలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ ఆన్లైన్ విక్రయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. మాంసం విక్రయాలను కూడా ఆన్లైన్ ద్వారానే జరపాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట పట్టణంలోని తాజా పరిస్థితులపై ఆదివారం మధ్యాహ్నం జిల్లా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VDpyqE
Sunday, April 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment