Sunday, April 26, 2020

అవి కూడా ఆన్‌లైన్‌ లోనే.. సూర్యాపేట అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు..

సూర్యాపేటలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ ఆన్‌లైన్ విక్రయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. మాంసం విక్రయాలను కూడా ఆన్‌లైన్ ద్వారానే జరపాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట పట్టణంలోని తాజా పరిస్థితులపై ఆదివారం మధ్యాహ్నం జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VDpyqE

0 comments:

Post a Comment