సూర్యాపేటలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ ఆన్లైన్ విక్రయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. మాంసం విక్రయాలను కూడా ఆన్లైన్ ద్వారానే జరపాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట పట్టణంలోని తాజా పరిస్థితులపై ఆదివారం మధ్యాహ్నం జిల్లా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VDpyqE
అవి కూడా ఆన్లైన్ లోనే.. సూర్యాపేట అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు..
Related Posts:
4 గంటల్లో పెళ్లి.. ఆ ఇద్దరు ఒక్కటయ్యారు ఇలా..!కోల్కతా : డిజిటల్ యుగంలో సోషల్ మీడియా హవా వేరే చెప్పనక్కర్లేదు. ఫుడ్డు తినాలన్నా.. బెడ్డు కొనాలన్నా.. అంతా డిజిటల్ రూపమే. అరచేతిలో ప్రపంచం చూస్తున్న … Read More
ఆన్ లైన్ డేటింగ్, టెక్కీని మెంటల్ ఆసుపత్రిలో చేర్చింది, జీవితం నాశనం, అంతే!బెంగళూరు: ప్రతినిత్యం మొబైల్ అఫ్లికేషన్స్ లో ఏదో ఒక ఆప్ డౌన్ లోడ్ చేసుకుని గేమ్స్ ఆడుతుంటారు. అయితే ఆన్ లైన్ డేటింగ్ ఆప్ డౌన్ లోడ్ చేసుకున్న ఓ సాఫ్ట్ … Read More
ఈఎస్ఐ స్కాంలో మరో ముగ్గురి అరెస్ట్ , మొత్తం 16కు చేరిన నిందితులుఇఎస్ఐ కుంభకోణంలో మరో ముగ్గురిని ఎసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య మొత్తం 16కు చేరింది. తాజాగా అరెస్ట్ చేసిన వారి… Read More
హాజీపూర్ ఘటన అంశాన్ని లేవనెత్తిన వీహెచ్ .. గవర్నర్ కు ఏమని ఫిర్యాదు చేశారంటేకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మరోమారు హాజీపూర్ బాలికల రేప్ మరియు హత్య కేసులను తెరమీదకు తీసుకువచ్చారు. నేడు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌ… Read More
#GOBACKMODI వెనుక దాగివున్న భారీ కుట్ర ఇదే!చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటన నేపథ్యంలో #GOBACKMODI అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇది తమిళులు చేయడ… Read More
0 comments:
Post a Comment