కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరకుండానే ఇండియాలో కేసుల సంఖ్య 27వేలకు చేరువైంది. ఆదివారం నాటికి మరణాల సంఖ్య 800 దాటింది. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రమైన మహారాష్ట్రలో కేసుల సంఖ్య 8వేలకు దగ్గరగా ఉంది. ఇప్పటికే అక్కడ 323 మంది చనిపోయారు. కాగా, మహారాష్ట్రలో నమోదైన కొవిడ్-19 కేసుల్లో 80 శాతం అసింప్టమాటిక్ కేసులేనని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aEzGnA
కరోనా విలయం: ప్రమాదంలో ఇండియా.. 80% అసింప్టమాటిక్ కేసులే.. సీఎంల ఆందోళన, పరిష్కారమిదే..
Related Posts:
చైనా అదే తొండి వాదన: ఫలితం తేలని బ్రిగేడ్ కమాండ్ స్థాయి సమావేశంన్యూఢిల్లీ: ఆగస్టు 29-30ల మధ్య రాత్రి చైనా బలగాలు ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో మోహరించాయని, స్టేటస్ కోను మార్చిందని భారత… Read More
మావోయిస్టు గణపతి లొంగుబాటుకు పోలీసుల సహకారం - కేసీఆర్ దగ్గరి వ్యక్తుల ద్వారా మంతనాలు?మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ లక్ష్మణ రావు అలియాస్ గణపతి లొంగిపోనున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ పోలీసు శాఖ స్పందించినట్లుగా ప్రముఖ వార్తా సంస్థలు పేర… Read More
సీఎం కేసీఆర్పై భట్టి విక్రమార్క ఫైర్... రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదని...సీఎల్పీ నేత, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కరోనా కల్లోలంత… Read More
కరోనా లక్షణాలు లేనివారితో బలహీనులకు ప్రమాదమే: హైదరాబాద్లో డీ614జీ వైరస్ అనుమానాలున్యూఢిల్లీ/హైదరాబాద్: కరోనా వైరస్ లక్షణాలు కనిపించని రోగుల్లో వైరస్ లోడ్ ఏవిధంగా ఉంటుందనే విషయంపై హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అ… Read More
91 సీఆర్పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు.. వారం లోగా రిప్లై ఇవ్వాలని పోలీసులుప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతి కేసులో నోటీసులు ఇచ్చారు. వైసీపీ నేతల వేధించడం… Read More
0 comments:
Post a Comment