హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని నడపడం చేతగాకుంటే నాకు అప్పగించండి లాభాలు చూపిస్తానంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అంతేకాదు ఈ సవాల్ను కేసీఆర్ సర్కార్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. గురువారం నాడు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర వామపక్ష
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nTTQHP
ఆర్టీసీని నడపడం చేతకాదా.. నాకు అప్పగిస్తే లాభాలు చూపిస్తా : ప్రొఫెసర్ నాగేశ్వర్
Related Posts:
మదరసాల్లో మైనర్ బాలికలపై ఆకృత్యాలు.. తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న వరుస ఘటనలుగుంటూరు: చదువు చెప్పాల్సిన గురువు గలీజు పనులకు పాల్పడ్డ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మదరసాలో చదువుకునేందుకు వచ్చిన బాలికపై కీచక గురువు కన్నేసి … Read More
యేడాదికి ఒకసారే స్వామివారి దర్శనం.. వీఐపి బ్రేక్ దర్శనాలు రద్దు..! టీటీడి బోర్డ్ కీలక నిర్ణయం..!!తిరుపతి/హైదరాబాద్ : శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. అలాంటి వారందదరికి శ్రీవారి దర్శనం ప్రియం కానుంది. సంవత్సర… Read More
తిరుమలలో వీఐపీ భక్తులకు షాక్ ఇచ్చిన సుబ్బారెడ్డి.. ఇక ఆ దర్శనాలు రద్దు..!!ఇక నుండి తిరుమల శ్రీవారి దర్శనంలో అందరూ ఒకటే. ప్రముఖుల సిఫార్సు లేఖలతో ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాల పైన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కీలక ప్ర… Read More
నవరత్నాలు నాణ్యత కోల్పోయాయా..? వైసీపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్షాలు..!!అమరావతి/హైదరాబాద్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై మాజీ మంత్రి యనమల విమర్శలు చేశారు. నవరత్నాల పేరుతో నవ కోతలు, న… Read More
అసహనం, దాడులు ఆర్థికవృద్ధికి ప్రతిబంధకం : ఆది గోద్రెజ్ముంబై : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆది గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపార నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉంటే ఆయన శనివారం ముంబైలోని ఓ కాలేజీ వార్షికోత్స… Read More
0 comments:
Post a Comment