Thursday, October 17, 2019

బయటపడ్డ బోటు రెయిలింగ్ : మరో రెండురోజుల పాటు ప్రయత్నం

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదంలో చిక్కుకున్న బోటును బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం తన ప్రయత్నాలు ప్రారంభించించిన విషయం తెలిసిందే... మూడవ రోజు కూడ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే బుధవారం చేసిన ప్రయత్నాల్లో బోటు వెలికితీతపై కొంత సానుకూల పరిణామాలు జరిగాయి. బుధవారం గోదావరిలో మునిగిన బోటు లంగరుకు తగిలిందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32pyYah

Related Posts:

0 comments:

Post a Comment