కూరగాయాలు, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కుందామని సంతకెళితే ప్రమాదం కబళించింది. తమకు తెలిసిన వారితో సరుకులు కొందామని వెళ్లి నది మధ్యలో పడవ బోల్తాపడటంతో గల్లంతయ్యారు. వీరిలో కొందరు ఈత వచ్చిన వారు ఒడ్డుకు రాగా.. మరికొందరు జాడ తెలియలేదు. వెంటనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రంగంలోకి దిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MNPDOn
సంతకెళ్తుండగా ప్రమాదం.. నదిలో పడవ బోల్తా, బోటులో 80 మంది, వాహనాలు కూడా...
Related Posts:
హైకోర్టు అన్లాక్ మార్గదర్శకాలు: ఇక తెలంగాణలో అన్ని కోర్టులు ఓపెన్హైదరాబాద్: తెలంగాణలో ఇక అన్ని కోర్టులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు తాజాగా అనుమతులు జారీ చేసింది. డిసెంబ… Read More
చైనా మరో సంచలనం: ఆర్థికంగా దెబ్బతీస్తామని వార్నింగ్ - మలబార్ విన్యాసాలపై డ్రాగన్ బుసబుసపసిఫిక్, హిందూ మహా సముద్రాల్లో విచ్చలవిడిగా యుద్ధనౌకల్ని, జలాంతర్గాములను తిప్పుతూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అశాంతిని రాజేస్తున్న చైనా మరో సంచలనానికి పాల… Read More
Qualifier 2:SRHతో ఆడాలంటే భయం వీడాలి: మార్కస్ స్టాయినిస్అబుదాబి: ఐపీఎల్ 2020 క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుస విజయాలతో దుమ్మురేపుతున… Read More
భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా 50 మంది పాక్ ఉగ్రవాదులు -ఐబీ నివేదిక, అప్రమత్తతచలికాలంలో వాతావరణాన్ని అవకాశంగా తీసుకొని, భారత్ లోకి చొరబడి విధ్వంసం జరిపేలా పాకిస్తాన్ టెర్రరిస్టులు సమాయత్తం అవుతున్నారు. భారత భూభాగంలోకి చొరబడేం… Read More
డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రోజు ఏం చేశారు... ఎలా ఉన్నారు?నేను గత నాలుగేళ్ళుగా డోనల్డ్ ట్రంప్ను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాను. మంచి - చెడు కాలాల్లో ఆయనతోనే ఉన్నాను. కానీ, నవంబర్ 7న ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన రోజు… Read More
0 comments:
Post a Comment