తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రికి కీలక సూచన చేసారు. అదే సమయంలో పలు విమర్శలు గుప్పించారు. ఒక ఇంటర్వ్యూలో రేవంత్ తాజా రాజకీయాల పైన స్పందించారు. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజల గురించి ఏపీ సీఎం జగన్ కు ఆందోళన అవసరం లేదన్నారు. వారి మీద జాలి..దయ చూపాల్సిన పరిస్థితి లేదని..తాము
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3huODhn
సీఎం జగన్ కు రేవంత్ సూచన.. సాయిరెడ్డి తిక్కలోడు : పీసీసీ రావటానికి వారే కారణం : హుజూరాబాద్ పై తేల్చేసారు..!!
Related Posts:
ప్రియుడే హంతకుడు...!! శవానికి కొత్తబట్టలు... వరంగల్ యువతి హత్య మిస్టరీవరంగల్ నగరంలో అత్యాచారం, హత్యకు గురైన యువతి కేసులో పోలీసులు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన యువకుడితో... హత్యకు గురైన మానస ఆరునెలలుగా ప… Read More
మహారాష్ట్రలో థాకరే శకం: ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణం: మరో ఆరుమంది..!ముంబై: మహారాష్ట్రలో థాకరే శకం ఆరంభమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ పార్కులో గవర్నర్… Read More
#JaganFailed CM: సోషల్ మీడియాలో హల్ చల్: రాజధాని విషయంలోనూ..ఇలా..!ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా నెగటివ్ క్యాంపెయిన్ నడుస్తోంది. ప్రత్యేకంగా హాష్ టాగ్స్ తో జగన్ ఫెయిల్డ్ సీఎం అనే పేరుతో వ్యతిరేక… Read More
కొలువుదీరిన సర్కార్: ఉద్దవ్ సేన ఇదే, ఆరుగురు మంత్రులు వీరే...మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. శివాజీ పార్క్ వద్ద సీఎంగా ఉద్దవ్ థాకరేతో ప్రమాణ స్వీకార ఘట్ట ఆరంభమైంది. ఏక్నాథ్ షిండేతో మంత్రుల ప్… Read More
షాకింగ్: అయిదు నెలల కిందట నిశ్చితార్థం..వచ్చే ఏడాది పెళ్లి: అంతలోనే ప్రేమికుల ఆత్మహత్య.. !బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. చిన్న కారణానికే వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్ణాటకలోని హుబ్బళ్ల… Read More
0 comments:
Post a Comment