Friday, July 9, 2021

ఏ వేవ్, ఎప్పడొస్తదో తెలియట్లేదు -ప్రభుత్వాలకూ అవగాహన కరువు -మళ్లీ ఫీవర్ సర్వే: కరోనాపై కేసీఆర్

తెలంగాణలో కరోనా పరిస్థితులపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ పోకడలపై ప్రభుత్వాలకు సైతం అవగాహన కరువైందని, ఏ వేవ్, ఏ వేరింయట్, ఎప్పుడు ఎక్కడ విజృంభిస్తుందో తెలియడంలేదన్నారు. వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో మరోసారి ఫీవర్ సర్వే జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. రోజూ రాత్రి జగన్-కేసీఆర్ అదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hw6dmw

Related Posts:

0 comments:

Post a Comment