తెలంగాణలో కరోనా పరిస్థితులపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ పోకడలపై ప్రభుత్వాలకు సైతం అవగాహన కరువైందని, ఏ వేవ్, ఏ వేరింయట్, ఎప్పుడు ఎక్కడ విజృంభిస్తుందో తెలియడంలేదన్నారు. వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో మరోసారి ఫీవర్ సర్వే జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. రోజూ రాత్రి జగన్-కేసీఆర్ అదే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hw6dmw
ఏ వేవ్, ఎప్పడొస్తదో తెలియట్లేదు -ప్రభుత్వాలకూ అవగాహన కరువు -మళ్లీ ఫీవర్ సర్వే: కరోనాపై కేసీఆర్
Related Posts:
2020లోనే చంద్రయాన్-3: ‘చంద్రుడిపై ఇండియా ల్యాండ్’ అంటూ కేంద్రమంత్రిన్యూఢిల్లీ: చంద్రయాన్-3 ప్రయోగంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్ర… Read More
న్యూ ఇయర్ షాక్: టికెట్ ధరలను పెంచిన ఇండియన్ రైల్వే, పెంపు ఇలా..న్యూఢిల్లీ: కొత్త ఏడాది ప్రయాణికులకు చేదు వార్తనందించింది భారత రైల్వే. జనవరి 1, 2020 నుంచి రైలు టికెట్ ఛార్జీలను స్వల్పంగా పెంచింది. ఆర్డినరీ సెకండ్ క… Read More
తెలంగాణ బిడ్డ అరుదైన ఘనత : ప్రపంచంలో ఆ ఫీట్ సాధించిన మొట్టమొదటి గిరిజన బిడ్డ..పదమూడేళ్లకే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన తెలంగాణ బిడ్డ మాలావత్ పూర్ణ.. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది. అంటార్క… Read More
సీఏఏపై కేంద్రం సంచలన నిర్ణయం.. నాన్ బీజేపీ ముఖ్యమంత్రులకు భారీ షాక్పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు సంబంధించి మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. రా… Read More
పెయిడ్ ఆర్టిస్ట్ నటనా నైపుణ్యానికి రెమ్యునరేషన్ పెంచుకోవాలి ..పవన్ పై విజయసాయి వ్యంగ్యాస్త్రాలుపవన్ కళ్యాణ్ పై వైసిపి నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి రైతుల దీక్షలకు మద్దతు తెలపటా… Read More
0 comments:
Post a Comment