అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల తర్వాత జోబైడెన్.. భారత్ కు సంబంధించి అతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ హయాంలో భారత్-అమెరికాల మధ్య బంధానికి రాజకీయ రంగులూ తోడుకావడం, భారత ప్రధాని నరేంద్ర మోదీ పబ్లిక్గా రిపబ్లిక్లకు మద్దతుపలకడం, అయినాసరే ఎన్నికల్లో డెమోక్రాట్లే గెలుపొందడం తెలిసిందే. ట్రంప్ ఏలుబడికి భిన్నంగా తన హయాంలో ఇరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AJHeDE
జోబైడెన్ కీలక నిర్ణయం: భారత్లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి
Related Posts:
ఆహా.. ఎంత అందమైన అమ్మాయిలో..!ఎవ్వరికీ అనుమానం రాకుండా..! షాపింగ్ మాల్ లో ఆ వ్యాపారమా..??గుర్గావ్/హైదరాబాద్ : భయంలేని కోడిపెట్ట ఇల్లెక్కి గుడ్డు పెట్టిందంటే ఇదే..! గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా నిర్వహించుకోవాల్సిన వ్యాపారం పైన నిఘా ఉంటుం… Read More
లడాఖ్, కశ్మీర్లో పంద్రాగస్ట్ జోష్.. డ్రమ్ము వాయించిన బీజేపీ ఎంపీ, డ్యాన్స్ వేసిన దళపతి (వీడియో)న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దవడంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. అసేతు హిమాచలంలో భారత్తో కలిసిపోయింది. అయితే ఇన్నాళ్లు భారత్లో అంతర్భాగమైన … Read More
నో టికెట్, ఫ్రీ జర్నీ.. మెట్రోలో, బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రాఖీ కానుక..!ఢిల్లీ : రక్షా బంధన్.. పేరులోనే మహత్తు దాగుంది. నాకు నీవు రక్ష.. నీకు నేను రక్ష అంటూ అన్నాదమ్ములకు అక్కాచెళ్లెల్లు రాఖీ కట్టే పండుగ విశేషం అంతా ఇంతా క… Read More
తలసాని తికమక..! మొన్నటి వరకూ కాంగ్రెస్ ఎక్కడుందన్న టీఆర్ఎస్..! ఇప్పుడు ప్రత్యామ్నాయమట..!!హైదరాబాద్ : తెలంగాణలో అదికార గులాబీ పార్టీ పరిస్థితి విచిత్రంగా తయారయ్యింది. తెలంగాణలో అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్… Read More
త్రివిధ దళాధిపతులను మించిన హోదా: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కు బంపర్ ఆఫర్?న్యూఢిల్లీ: ఇప్పటిదాకా మన దేశంలో ఉన్నవి త్రివిధ దళాలే. పదాతి దళం, నౌకాదళం, వైమానిక దళాలు మాత్రమే మనకు తెలిసినవి, మనం చదువుకున్నవి కూడా. తాజాగా- ఈ మూడి… Read More
0 comments:
Post a Comment