న్యూఢిల్లీ: కొత్త ఏడాది ప్రయాణికులకు చేదు వార్తనందించింది భారత రైల్వే. జనవరి 1, 2020 నుంచి రైలు టికెట్ ఛార్జీలను స్వల్పంగా పెంచింది. ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్కు కిలోమీటర్కు ఒక పైసా చొప్పున పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37l0aZK
Tuesday, December 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment