పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు సంబంధించి మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రాలను బైపాస్ చేస్తూ చేస్తూ సీఏఏను ఇంప్లిమెంట్ చేయాలని కేంద్రం భావింస్తున్నది. అందులో భాగంగానే రాష్ట్రాలకు సంబంధం లేకుండా.. సీఏఏ ప్రక్రియను ఆన్ లైన్ ద్వారా చేపట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన కీలక అధికారులు మంగళవారం ఈ విశయాన్ని వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F9nMEP
సీఏఏపై కేంద్రం సంచలన నిర్ణయం.. నాన్ బీజేపీ ముఖ్యమంత్రులకు భారీ షాక్
Related Posts:
Airportsలో ఉద్యోగాలు: ఐటీఐ చేశారా అయితే అప్లయ్ చేయండి..!ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్… Read More
ముంబై , ఢిల్లీలలో హోలీ వేడుకలపై నిషేధం..కరోనా ఎఫెక్ట్..నో సెలబ్రేషన్స్దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు విపరీతంగా పెరగడంతో హోలీతో పాటు రాబోయే పండుగలు , బహిరంగ వేడుకలు మరియు సమావేశాలు నిషేధించబడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీ, అల… Read More
దేశంలో కరోనా కేసుల విస్ఫోటం: ఒక్కరోజే అరలక్షకు చేరువగా: మరణాల్లో అనూహ్య పెరుగుదలన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా త… Read More
ఏపీ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం..షటిల్ ఆడుతూ కుప్పకూలిన సిఐ భగవాన్ మృతిఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది . ఏపీ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ సిఐ అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన యావత్ పోలీసు … Read More
అబ్దుల్ కలాం పెద్ద జీహాది -పాక్కు అణు ఫార్ములా -ఉన్నత పదవుల్లోని ముస్లింలంతా అంతే: ఘజియాబాద్ పూజారిమతోన్మాదం వెర్రితలలు వేస్తోన్న ప్రస్తుత తరుణంలో మరో నెరేషన్ తెరపైకి వచ్చింది. భరతమాత ముద్దుబిడ్డగా, కోట్లాది మందికి స్ఫూర్తిదాయకుడిగా, ‘మిస్సైల్ మ్యాన… Read More
0 comments:
Post a Comment