న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ప్రయోగంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో సాంకేతిక లోపంతో విఫలమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత చంద్రుడిపై తమ పరిశోధనలు ఆగవని, మరో ప్రయోగం(చంద్రయాన్-3) చేసి విజయవంతమవుతామని ఇస్రో కూడా ఇప్పటికే ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39n7NAZ
Tuesday, December 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment