న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ప్రయోగంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో సాంకేతిక లోపంతో విఫలమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత చంద్రుడిపై తమ పరిశోధనలు ఆగవని, మరో ప్రయోగం(చంద్రయాన్-3) చేసి విజయవంతమవుతామని ఇస్రో కూడా ఇప్పటికే ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39n7NAZ
2020లోనే చంద్రయాన్-3: ‘చంద్రుడిపై ఇండియా ల్యాండ్’ అంటూ కేంద్రమంత్రి
Related Posts:
స్నేహితుడి భార్యపై కామెంట్స్: బ్యాంక్ అధికారి గొంతుకోసి, 12 ముక్కలు చేశారు, 2 సూట్కేసుల్లో పెట్టి..ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దిగ్గజ ప్రైవేటు బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ గురువారం అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. … Read More
జనం కొడితే మానేరు డ్యామ్లో పడుతావ్.. ఇదే నీకు ఆఖరికి గెలుపు... బండి సంజయ్కి ఎర్రబెల్లి వార్నింగ్తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సంజయ్ వ్యవహారం కొత్త బిచ్చగాడిలా ఉందని విమర… Read More
కరోనావైరస్: టిక్టాక్ వీడియోలకు, కోవిడ్ వ్యాక్సీన్కు ఏమిటి సంబంధం?సైన్స్, టిక్టాక్ కలిసి సాగుతాయని మీరు ఊహించి ఉండకపోవచ్చు. కానీ, కరోనావైరస్ అనే చీకటి సొరంగానికి మరో చివర వ్యాక్సీన్ అనే వెలుగు కనిపిస్తుండడంతో ఈ రెండ… Read More
కాంగ్రెస్ను వీడేది లేదు.. పార్టీ మార్పు ప్రచారంపై కొండా మురళిటీ పీసీసీ చీఫ్ ఎంపికలో ఆలస్యం.. అధి నాయకత్వం కోపం... వలసల పర్వం... ఇదీ కొందరు కాంగ్రెస్ నేతల్లో అలజడికి కారణమవుతోంది. ఇలానే వరంగల్ జిల్లాకు చెందిన కీల… Read More
ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా... కొత్తగా 458 కేసులు,ఒకరి మృతి...ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచ… Read More
0 comments:
Post a Comment