పవన్ కళ్యాణ్ పై వైసిపి నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి రైతుల దీక్షలకు మద్దతు తెలపటానికి రాజధాని వెళ్ళిన సమయంలో చోటు చేసుకున్న పరిస్థితులపై విజయసాయి సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీ చేతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలుబొమ్మలా మారిపోయారని గతంలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39sztUY
Wednesday, January 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment