పవన్ కళ్యాణ్ పై వైసిపి నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి రైతుల దీక్షలకు మద్దతు తెలపటానికి రాజధాని వెళ్ళిన సమయంలో చోటు చేసుకున్న పరిస్థితులపై విజయసాయి సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీ చేతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలుబొమ్మలా మారిపోయారని గతంలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39sztUY
పెయిడ్ ఆర్టిస్ట్ నటనా నైపుణ్యానికి రెమ్యునరేషన్ పెంచుకోవాలి ..పవన్ పై విజయసాయి వ్యంగ్యాస్త్రాలు
Related Posts:
మద్రాస్ ఐఐటీపై కరోనా పంజా ...71 కోవిడ్ కేసులు .. క్యాంపస్ లో తాత్కాలిక లాక్ డౌన్ విధింపుభారతదేశపు ప్రధాన ఇంజనీరింగ్ విద్యా సంస్థ, ఐఐటి మద్రాస్ లోపల కరోనా కలకలం రేగింది. చెన్నై ఐఐటి క్యాంపస్ లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్య… Read More
Bishop: రేప్ కేసులో నిందితుడు, 2021 క్యాలెండర్ లో ఫోటోలు, శిక్ష పడలేదు కదా ? ఎందుకు ఆవేశం ?,కొచ్చి/ త్రిసూర్/న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బిషప్ ఫోటోలను 2021 నూతన సంవత్సరం క్యాలెండర్ లో ముద్రించడం వివాదానికి కేంద్ర బింధ… Read More
Year Ender 2020: కోలుకోలేని జగన్ -ఏపీలో 3 రాజధానులకు ఏడాది -17న అమరావతిలో భారీ సభగత సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతటా మోదీ ప్రభంజనం కనిపించినా.. వాటితోపాటే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఏకైక విజేతగా నిలిచింది. 22 ఎంపీ స… Read More
శబరిమల నకిలీ క్యూ పాస్లు- రూ.5 వేలకు విక్రయం- మూడు రాష్ట్రాల్లో దందాప్రస్తుతం కరోనా పరిస్ధితుల కారణంగా శబరిమల దర్శనాలకు ఏర్పడిన రద్దీ ఆపరేటర్లకు వరంగా మారింది. రద్దీని సొమ్ముచేసుకుంటూ దర్శనాల క్యూ కోసం ఇచ్చే పాస్ల నకి… Read More
ప్రపంచం భారత్తోనే..: చైనా, పాకిస్థాన్లకు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక, మన జవాన్లపై ప్రశంసలున్యూఢిల్లీ: సరిహద్దులో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. అదే సమయంలో చైనా బలగాల… Read More
0 comments:
Post a Comment