పదమూడేళ్లకే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన తెలంగాణ బిడ్డ మాలావత్ పూర్ణ.. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది. అంటార్కిటికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం(4,897మీ.) విన్సన్ మాసిఫ్ను పూర్ణ అధిరోహించింది. ఇది మాటలకు అందని అపూర్వ విజయం అని, పూర్ణ ఈ ఫీట్ సాధించినందుకు చాలా గర్వంగా ఉందని తెలంగాణ సాంఘీక సంక్షేమ విద్యాశాఖ ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rF5TdM
తెలంగాణ బిడ్డ అరుదైన ఘనత : ప్రపంచంలో ఆ ఫీట్ సాధించిన మొట్టమొదటి గిరిజన బిడ్డ..
Related Posts:
భారత్ వస్తా .. కానీ, ఆ కండీషన్ అన్న జాకీర్న్యూఢిల్లీ : వివాదాస్పద మత బోధకుడు జాకీర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్ వచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజాలు త… Read More
జై హింద్, జై శ్రీరాం కాదు : దీదీ సంచలనంకోల్ కతా : టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను, తన పార్టీ వందేమాతరం అని అంటోందని .. విశ్వసిస్తోందని కుండబద… Read More
ఎన్ఆర్ఐ మేనల్లుడు.. బిడ్డను మంచిగా చూస్తాడనుకుంటే..!కరీంనగర్ : మేనల్లుడు, పైగా విదేశాల్లో ఉద్యోగం.. తన బిడ్డ సుఖపడుతుందని అతడికిచ్చి పెళ్లి చేశారు. తమ కళ్లముందే పెరిగాడు.. మరదల్ని బాగా చూసుకుంటాడని భావి… Read More
రవిప్రకాశ్కు పోలీసుల నోటీసులు, విచారణకు రావాలని ఆదేశంహైదరాబాద్ : టీవీ 9 ఛానెల్ నిర్వహణకు సంబంధించి కొన్ని పత్రాలు కనిపించడం లేదని, మరికొన్ని ఫోర్జరీకి గురయ్యాయని అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఇచ్చిన… Read More
యూపీయే ఛైర్మన్గా చంద్రబాబు..? ప్రతిపాదిస్తున్న బీజేపీఏతర నేతలు..!!హైదరాబాద్ : భారత్ తో పాటు ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఈ ఎన్నికల… Read More
0 comments:
Post a Comment