దేశంలో కరోనా రెండో దశ విలయం క్రమంగా అదుపులోకి వస్తోన్న వేళ, రోజువారీ మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. తొలి వేవ్ తో పోల్చుకుంటే రెండో వేవ్ లో 30 శాతం అధికంగా మరణాలు నమోదుకావడం తెలిసిందే. కొత్త కేసుల క్రమంగా తగ్గుతూ, రికవరీలు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు దాదాపుగా అదుపులోకి వచ్చాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hfjaRh
దేశంలో కరోనా: పెరిగిన మరణాలు -నిన్న 955మంది బలి, కొత్తగా 43,071 కేసులు -35కోట్లు దాటిన టీకాలు
Related Posts:
తొలిసారి ఇల్లు కోంటే బంపర్ ఆఫర్: రూ. 3.5 లక్షలు రాయితీ, ప్రస్తుతం సగం జీతాలు అద్దెలకే !న్యూఢిల్లీ: సొంత ఇల్లు తొలిసారి కొనుగోలు చేసే వారికి ప్రోత్సహకాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతరామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగ… Read More
గుజరాత్ కాంగ్రెస్కు షాక్ : ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా, ఏ పార్టీలో చేరతారంటే..!!అహ్మదాబాద్ : గుజరాత్ కాంగ్రెస్లో రాజ్యసభ పోలింగ్ అగ్గిరాజేసింది. తిరుగుబాటు నేతలు అల్పేశ్ ఠాకూర్, జాలా కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. ఓటేశాక తాము … Read More
జగన్కు చంద్రబాబు హెచ్చరిక: నాకేమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరుటీడీపీ అధినేత ..ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు. తనకు భద్రత తగ్గించటం పైన చంద్రబాబు సీరియస్గా రియాక్ట్ అయ్యారు… Read More
భర్తకు చెప్పకుండా లాటరీ టికెట్.. ఏకంగా 22 కోట్ల జాక్పాట్..!తిరువనంతపురం : భర్తకు చెప్పకుండా లాటరీ టికెట్ కొని ఏకంగా 22 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు కేరళకు చెందిన సోప్నా నాయర్. అదృష్టం తలుపు తట్టడమంటే ఇదేనేమో … Read More
రాజీవ్ హంతకురాలు నళిని శ్రీహరన్కు మొదటిసారి నెల రోజుల పాటు పెరోల్గత ఇరవే ఏడేళ్లుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవీత కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని నెల రోజుల రోజుల పాటు పెరోల్ లభించింది. తన కూతురు వివ… Read More
0 comments:
Post a Comment