దేశంలో కరోనా రెండో దశ విలయం క్రమంగా అదుపులోకి వస్తోన్న వేళ, రోజువారీ మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. తొలి వేవ్ తో పోల్చుకుంటే రెండో వేవ్ లో 30 శాతం అధికంగా మరణాలు నమోదుకావడం తెలిసిందే. కొత్త కేసుల క్రమంగా తగ్గుతూ, రికవరీలు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు దాదాపుగా అదుపులోకి వచ్చాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hfjaRh
దేశంలో కరోనా: పెరిగిన మరణాలు -నిన్న 955మంది బలి, కొత్తగా 43,071 కేసులు -35కోట్లు దాటిన టీకాలు
Related Posts:
చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ట్వీట్ షేర్ చేసిన కలెక్టర్- ఎలా చేస్తారంటూ కేశినేని ఫైర్గతేడాది వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం ఉక్కుపాద… Read More
దుబ్బాక పోరు .. హరీష్ వర్సెస్ ఉత్తమ్... గెలుపుపై ధీమాలు... పేలుతున్న మాటల తూటాలుదుబ్బాక ఎమ్మెల్యే ,టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో దుబ్బాకలో ఉప ఎన్నిక… Read More
ఏపీ కరోనా అప్డేట్-5 వేలకు తగ్గిన కొత్త కేసులు-50 వేల లోపే యాక్టివ్ కేసులుఏపీలో కరోనా ప్రభావం క్రమంగా అదుపులోకి వస్తోంది. నెల రోజుల క్రితం 10 వేలకు పైగా నమోదైన రోజువారీ కేసుల సంఖ్య ఇప్పుడు కేవలం 5 వేలకు చేరువలోనే ఉంటోంది. అం… Read More
విశాఖలో దారుణం: బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం - అరెస్ట్ - జగన్ సర్కారుపై లోకేశ్ ఫైర్ఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ లో 19ఏళ్ల యువతిపై హత్యాచారం ఘటనపై ఆందోళనలను తీవ్రతరం అవుతోన్నవేళ.. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని విశాఖపట్నంలో దారుణ సంఘటన చో… Read More
బీజేపీకి రాంరాం: ఎల్జేపీలో చేరిన ఉషా విద్యార్థి, చక్రం తిప్పిన చిరాగ్ పాశ్వాన్..బీహర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయాలు మారిపోతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు.. మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. అయితే ప్రధాన పార్… Read More
0 comments:
Post a Comment