Saturday, July 3, 2021

దేశంలో కరోనా: పెరిగిన మరణాలు -నిన్న 955మంది బలి, కొత్తగా 43,071 కేసులు -35కోట్లు దాటిన టీకాలు

దేశంలో కరోనా రెండో దశ విలయం క్రమంగా అదుపులోకి వస్తోన్న వేళ, రోజువారీ మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. తొలి వేవ్ తో పోల్చుకుంటే రెండో వేవ్ లో 30 శాతం అధికంగా మరణాలు నమోదుకావడం తెలిసిందే. కొత్త కేసుల క్రమంగా తగ్గుతూ, రికవరీలు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు దాదాపుగా అదుపులోకి వచ్చాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hfjaRh

Related Posts:

0 comments:

Post a Comment