గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఆదాయపు పన్ను,కార్పోరేట్ పన్ను ఆదాయం గణనీయంగా పడిపోనుందని సీనియర్ ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థికమందగమనం, పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36oOvbx
Friday, January 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment