హైదరాబాద్/అమరావతి: అక్రమాస్తుల సీబీఐ, ఈడీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేందుకు జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NWXqKR
సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్కు చుక్కెదురు: ‘ఏపీ ప్రజలపై రూ. 30కోట్ల భారం’
Related Posts:
మారిన ఫిషర్ మేన్ తలరాత.. ఘోల్ ఫిష్తో రాత్రికి రాత్రే కరోడ్ పతి..లక్ ఉండాలే కానీ.. కరోడ్ పతి కావడం రాత్రికి రాత్రే జరుగుతుంది. అవును చాలా సందర్భాల్లో ఇదీ జరిగింది. అలానే అన్నీ కోల్పోవడం జరుగుతుంది. మహారాష్ట్రకు చెంద… Read More
వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ కన్నుమూతసీనియర్ నేత సయ్యద్ అలీ షా గిలానీ కన్నుమూశారు. స్వగృహంలో రాత్రి పదిన్నరకు తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలికంగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. హురియత… Read More
కాశ్మీర్లో జిహాద్: ఆల్ఖైదా ఉగ్రవాదుల వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం, కుట్రలో చేస్తోందిన్యూఢిల్లీ: కాశ్మీర్లో జిహాద్ అలజడులు సృష్టించాలని ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా ఇచ్చిన పిలుపు వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర ఉందని భారత ప్రభుత్వ వ… Read More
సంక్షేమం అంటేనే వైఎస్ఆర్.. అంతా ఆదరించారు: విజయమ్మపేదలకు అందే ప్రతి సంక్షేమ పథకంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపిస్తారని వైఎస్ విజయమ్మ చెప్పారు. రాజశేఖరరెడ్డి మన మధ్యలో భౌతికంగా దూరమైనా.. ఆయన చేసిన పను… Read More
కరోనా కలవరం: ఆరుగురు టీచర్లు, ఇద్దరు విద్యార్థులకు వైరస్ఏపీలో కరోనా ఉధృతి కొససాగుతూనే ఉంది. ఇటు స్కూళ్లు తెరవడంతో కుప్పలు తెప్పలుగా కేసులు అవుతున్నాయి. తాజాగా మరిన్ని కేసులు వెలుగుచూశాయి. మరో ఇద్దరు విద్యార… Read More
0 comments:
Post a Comment