ముంబై: ముంబైని భారీ వర్షాలు మరోసారి ముంచెత్తాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి మళ్లీ నీట మునిగింది. కొన్ని గంటల పాటు కురిసిన కుండపోతతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. వర్షాలకు కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VJ2nOb
భారీ వర్షాలకు బురదమట్టిలో కురుకుపోయిన నివాసాలు: 11 మంది దుర్మరణం..
Related Posts:
రెండే గదుల్లో 20 మంది.. 38 రోజులుగా నరకం.. ఆదుకోవాలని దండాలు..లాక్ డౌన్ ఓ కుటుంబానికి అనుకోని చిక్కులు తెచ్చిపెట్టింది. శుభకార్యానికి వచ్చి 20 మంది బంధువులు తమ ఇంట్లోనే చిక్కుకుపోవడంతో ఆ కుటుంబం ఇబ్బందులు పడుతోంద… Read More
స్ధానిక పోరుకు ముందే జగన్ తో నిమ్మగడ్డకు చెడిందా ? అఫిడవిట్ లో సంచలన అంశాలు...ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వం దా… Read More
షాకింగ్ : మహిళా సీఐకి కరోనా పాజిటివ్.. ఆందోళనలో పోలీస్ కుటుంబాలు..కరోనా పాజిటివ్ కేసుల్లో ముందు వరుసలో ఉన్న చిత్తూరు జిల్లాలో మరో కలకలం రేగింది. తమిళనాడు-చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో తాజాగా ఓ పాజిటివ్ కేసు నమోదైంది. క… Read More
అవి కూడా ఆన్లైన్ లోనే.. సూర్యాపేట అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు..సూర్యాపేటలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ ఆన్లైన్ విక్రయాలను ప్రోత్సహిస… Read More
కరోనా విలయం: ప్రమాదంలో ఇండియా.. 80% అసింప్టమాటిక్ కేసులే.. సీఎంల ఆందోళన, పరిష్కారమిదే..కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరకుండానే ఇండియాలో కేసుల సంఖ్య 27వేలకు చేరువైంది. ఆదివారం నాటికి మరణాల సంఖ్య 800 దాటింది. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్… Read More
0 comments:
Post a Comment