Saturday, July 17, 2021

భారీ వర్షాలకు బురదమట్టిలో కురుకుపోయిన నివాసాలు: 11 మంది దుర్మరణం..

ముంబై: ముంబైని భారీ వర్షాలు మరోసారి ముంచెత్తాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి మళ్లీ నీట మునిగింది. కొన్ని గంటల పాటు కురిసిన కుండపోతతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. వర్షాలకు కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VJ2nOb

Related Posts:

0 comments:

Post a Comment