ముంబై: ముంబైని భారీ వర్షాలు మరోసారి ముంచెత్తాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి మళ్లీ నీట మునిగింది. కొన్ని గంటల పాటు కురిసిన కుండపోతతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. వర్షాలకు కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VJ2nOb
భారీ వర్షాలకు బురదమట్టిలో కురుకుపోయిన నివాసాలు: 11 మంది దుర్మరణం..
Related Posts:
రెండింట్లో ఏం జరిగినా వైసీపీదే గెలుపు!: పవన్ కళ్యాణ్ మీద జగన్ అంచనా ఏమంటే?అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య పోటా పోటీ ఉండే అవకాశ… Read More
పెద్ద నోట్ల రద్దు ముసుగులో భారీ అవినీతి..! మోదీ, చంద్రబాబు విఫలమయ్యారన్న కేఏ పాల్..!!విజయవాడ: ఎప్పుడూ సంచలన రాజకీయ ప్రకటనలు చేసే ఏకే పాల్ ఈసారి ప్రధాని మోదీ, ఏపీ సీయం చంద్రబాబు నాయుడును టార్గాట్ చేసారు. ఏపిలో చంద్రబాబు నాయుడు… Read More
అమిత్ షా వార్నింగ్ : మాతో కలిసి పోటీ చేయని పార్టీల గతి ఏమవుతుందో తెలుసా..?బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా శివసేనపై శివాలెత్తారు. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే లక్ష్యంగా ఆయనపై విరుచుకుపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుక… Read More
'అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో ఉత్తమ్ కుమ్మక్కు, భయపడి కౌగిలించుకునే రకం'హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ కుంతియాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే… Read More
ప్రారంభమైన పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ..! ఎక్కడి సమస్యలు అక్కడే..!!హైదరాబాద్: పంచాయతీ హడావిడి మొదలైంది. గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇవాళ్టి నుండి నామినేషన్ లు స్వీకరణ ప్రారం… Read More
0 comments:
Post a Comment