Tuesday, January 8, 2019

'అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో ఉత్తమ్ కుమ్మక్కు, భయపడి కౌగిలించుకునే రకం'

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ కుంతియాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సోమవారం నిప్పులు చెరిగారు. వారిద్దరు తమ పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అధికార తెరాసతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. దారితప్పిన సమీక్ష, ఓటమి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GZDuWF

Related Posts:

0 comments:

Post a Comment