బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా శివసేనపై శివాలెత్తారు. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే లక్ష్యంగా ఆయనపై విరుచుకుపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పార్టీలు 2019లో తమను కాదని ఒంటరిగా పోటీచేస్తే ఆ పార్టీలకు గట్టిగా బుద్ధి చెబుతామని శివసేనను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే ఏవైనా పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sd8zfB
అమిత్ షా వార్నింగ్ : మాతో కలిసి పోటీ చేయని పార్టీల గతి ఏమవుతుందో తెలుసా..?
Related Posts:
TSRTC STRIKE:సమ్మె విరమించమని కార్మికులను ఆదేశించలేం, బకాయి వివరాలపై ఆరా, శుక్రవారానికి వాయిదాటీఎస్ఆర్టీసీ బకాయిలు, సమ్మెకు సంబంధించిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రధానంగా రూ.1099 కోట్ల బకాయి గురించి వాదనలు జరిగాయి. ప్రభుత… Read More
వంశీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్: జగన్ భయపెడితే బీజేపీ అండగా ఉంటుందంటూ: గంటా సైతం టచ్ లో ..!గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో మరో ట్విస్ట్. ఆయన ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం తరువాత వైసీపీలో ఖాయమని ప్రచారం సాగింది. టీడీపీ అధినేతకు పంపి… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, సకల జనుల సమరభేరికి అనుమతి ఇచ్చిన కోర్టుఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సమరభేరికి రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యహ్నం రెండు గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు సభను నిర్వహించుకోవ… Read More
మరో కార్మికుడు ఆత్మహత్య: కలిచివేసిందన్న పవన్ కళ్యాణ్, నకిలీ ఖాతాలపై జాగ్రత్తంటూ జనసేనఅమరావతి: ఇసుక కొరత కారణంగా మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలేపల్లి వెంకటేశ్ ఆత్మహత… Read More
పార్లమెంటు సమావేశాలకు ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విస్ట్న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో పాస్ అయ్యేలా చూడాలంటూ పార్టీలకు పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… Read More
0 comments:
Post a Comment