కర్నూలు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రెండేళ్లు దాటిపోతోన్నాయి. అయినప్పటికీ- ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించట్లేదు. అమరావతి ప్రాంతం నుంచి సచివాలయాన్ని తరలించాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమాలు.. తెలుగుదేశం పార్టీ ఆందోళనలు మూడు రాజధానుల ఏర్పాటుకు కొంత అడ్డంకిని కల్పించాయి. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2To8WoM
కర్నూలుకు హెచ్ఆర్సీ: న్యాయ రాజధాని దిశగా జగన్ సర్కార్: ఆగస్టు 15 నాటికి..!
Related Posts:
రెండు చోట్ల ఓటేసిన ఎమ్మెల్సీ కవిత .. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు .. క్లారిటీ ఇచ్చిన ఎస్ఈసిగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఓటు వేయడం పెద్ద వివాదంగా మారింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత … Read More
ఈ రెండేళ్లలో బండి సంజయ్ కరీంనగర్కు ఏం చేశారు..? జీహెచ్ఎంసీలో సెంచరీ పక్కా : కవితకరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ రెండేళ్ల కాలంలో నగరానికి ఏం చేశారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కరీంనగర్కు రావాల్సిన ట్రిపుల్ ఐటీ ఎందుకు రాకుండ… Read More
అసెంబ్లీలో చంద్రబాబు పాట -పడి పడి నవ్విన జగన్ -ఘోరమన్న స్పీకర్ -కీలక బిల్లులు పాస్ఆంధ్రప్రదేశ్ వరదాయిని పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అనూహ్య దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారనే ఆరోపణల నేపథ్యం… Read More
జడ్జీలు, న్యాయమూర్తుల భార్యలపై అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోలు: జస్టిస్ కర్ణన్ అరెస్ట్చెన్నై: మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మహిళా జడ్జీలు, న్యాయమూర్తుల భార్యలపై అభ్యంత… Read More
వైఎస్ జగన్ గజినీలా నటించినా గూగుల్ మర్చిపోదుగా .. ఆ వీడియో పోస్ట్ చేసి చూడమన్న లోకేష్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ సభలో గ… Read More
0 comments:
Post a Comment