Tuesday, January 8, 2019

పెద్ద నోట్ల రద్దు ముసుగులో భారీ అవినీతి..! మోదీ, చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యార‌న్న కేఏ పాల్..!!

విజయవాడ: ఎప్పుడూ సంచ‌ల‌న రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు చేసే ఏకే పాల్ ఈసారి ప్ర‌ధాని మోదీ, ఏపీ సీయం చంద్ర‌బాబు నాయుడును టార్గాట్ చేసారు. ఏపిలో చంద్ర‌బాబు నాయుడు విఫ‌లం చెంద‌డం వ‌ల్ల‌నే అనేక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నమ‌వుతున్నాయ‌ని అన్నారు. ఇక మోదీ అనాలోచితంగా తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల ఎంతో అవ‌నీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు వ‌ల్ల దేశానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RCLPnn

Related Posts:

0 comments:

Post a Comment