హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు అరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న వారికి అందించే ప్రతిష్టాత్మక డయానా అవార్డు-2021 హిమాన్షును వరించింది. కాగా, గ్రామాల స్వయం సమృద్ధి కోసం ఇటీవల ‘షోమా' పేరుతో హిమాన్షు ఓ వీడియో రూపొందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dni8AB
సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు డయానా అవార్డు: తండ్రిగా గర్వంగా ఉందంటూ కేటీఆర్
Related Posts:
విజయ సాయిరెడ్డి ఎఫెక్ట్: సీఎం రమేష్ కంపెనీలపై విచారణ : కేంద్రం ఆదేశం..!వైసిపి ఎంపి విజయ సాయిరెడ్డి టిడిపి నేతలను వీడటం లేదు. ఎన్నికల వేళ వరుసగా టిడిపి లక్ష్యంగా ఎన్నికల సంఘానికి వరుస ఫిర్యాదులు చేసిన సాయిరెడ్డి..… Read More
ఇండియాను తాకిన బుర్ఖాలు, ముసుగుల నిషేధంశ్రీలంక బాంబు పేలుళ్ల తర్వాత భారత దేశంలోని హిందూ ప్రచార గ్రూపుల్లో కదలిక మొదలైంది. ఈనేపథ్యంలో శ్రీలంకలో విధించినట్టుగానే తీవ్రవాదాన్ని తగ్గించేందుకు గ… Read More
పంజాబ్ కాలేజీలో దారుణం: వాష్రూంలో శానిటరీ ప్యాడ్స్ .... అమ్మాయిలను తనిఖీ చేసిన సిబ్బందిపంజాబ్ : పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. బటిండా అకాల్ యూనివర్శిటీలోని అమ్మాయిల హాస్టల్లోని విద్యార్థినులు ఒక్కసారిగా నిరసనలు తెలిపారు. అమ్మాయిలంతా ఒక… Read More
మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య.. చంపింది ఎవరో కాదు.. మరో కానిస్టేబులే..!సంగారెడ్డి : మహిళా కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశాడు మరో కానిస్టేబుల్. సదాశివపేట మండలం కోనాపూర్ లో వెలుగుచూసిన ఈ ఘటన జిల్లాలో చర్చానీయాంశంగా మారింద… Read More
న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు.. అందుకే విచారణకు హాజరుకాను..ఢిల్లీ : సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రోజుకో కొత్త పరిమాణం చోటు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ ముమ… Read More
0 comments:
Post a Comment