Wednesday, May 1, 2019

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు.. అందుకే విచారణకు హాజరుకాను..

ఢిల్లీ : సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రోజుకో కొత్త పరిమాణం చోటు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ ముమ్మరం కాగా... తాజాగా సీజేఐపై ఫిర్యాదు చేసిన మహిళ మరో బాంబు పేల్చారు. త్రిసభ్య కమిటీ విచారణకు హాజరుకాబోనని స్పష్టం చేశారు. ఇన్‌హౌస్ ఎంక్వైరీ విధానాలపై అభ్యంతరాలు వ్యక్తం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PNoT1D

Related Posts:

0 comments:

Post a Comment