Wednesday, May 1, 2019

విజ‌య సాయిరెడ్డి ఎఫెక్ట్‌: సీఎం ర‌మేష్ కంపెనీలపై విచార‌ణ : కేంద్రం ఆదేశం..!

వైసిపి ఎంపి విజ‌య సాయిరెడ్డి టిడిపి నేత‌లను వీడ‌టం లేదు. ఎన్నిక‌ల వేళ వ‌రుస‌గా టిడిపి ల‌క్ష్యంగా ఎన్నిక‌ల సంఘానికి వ‌రుస ఫిర్యాదులు చేసిన సాయిరెడ్డి..ఇక‌, టిడిపి నేత‌లను ఇప్ప‌టికీ వద‌ల‌టం లేదు. కొంత కాలం క్రితం సీయం ర‌మేష్‌..విజ‌య సాయిరెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్దం సాగింది. ఆ స‌మ‌యంలో సాయిరెడ్డి కేంద్రానికి సీయం ర‌మేష్ కంపెనీల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vsmnEy

Related Posts:

0 comments:

Post a Comment